Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. వీరి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. ఆధారాలు చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని, ఫోన్లు ధ్వంసం చేశారని సిట్ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here