Siddipet Crime: మూడు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడిని అక్క, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంపిన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. ఈ నెల 7న సిద్దిపేట జిల్లాలోని సేలంపు గ్రామ శివారులో రోడ్డు పై అనుమానాస్పదంగా మృతి చెందిన ఆకునూరు గ్రామస్థుడు, దొండకాయల కనకయ్యది (54) హత్యగా తెలిసింది.