10. మొత్తం 3,14,984 ఓట్లు ఉండ‌గా.. అందులో 1,83,347 మంది పురుషులు. 1,31,618 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండ‌ర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ఫిబ్ర‌వ‌రి 27 (గురువారం) ఉద‌యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3 (సోమ‌వారం) ఉంటుంది. పోలింగ్ ఆరు జిల్లాల్లో జ‌రుగుతోంది. కాకినాడ‌, తూర్పు గోదావ‌రి, బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు, ప‌శ్చిమ గోదావ‌రి, ఏలూరు జిల్లాల్లో పోలింగ్ జ‌రుగుతుంది. ఇందులో ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here