డబ్ల్యూపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో గుజరాత్ జెయింట్స్ తలపడుతోంది. వడోదరలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ఒక్కోసారి టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ట్రోఫీ వేటకు సిద్ధమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here