Tirumala : తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. అలిపిరి కాలినడకన వెళ్లే భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులను గుంపులు, గుంపులుగా పంపిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Home Andhra Pradesh Tirumala : తిరుమలలో మళ్లీ చిరుత కలకలం, కాలినడక భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ-గుంపులుగా కొండపైకి