పాక్ పై విమర్శలు
పాకిస్థాన్ చేసిన పనికి భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. పిల్లచేష్టలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అక్కడ ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఉన్నాడని, పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్ అతని చేతులో ఉంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా అయితే పాకిస్థాన్ లో క్రికెట్ అనేది మిగలదని మండిపడుతున్నారు.