కీలక అంశాలపై చర్చ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డిజీపీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో… రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మూసీ నది సుందీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు పనులతో పాటు కేంద్ర నిధులపై చర్చిచినట్లు సమాచారం.