ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ఈరోడ్ – సంబల్పూర్ మధ్య పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం జంక్షన్, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రెండు రైళ్లలో సెకండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-3, స్లీపర్ క్లాస్-09, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్లు-2 అందుబాటులో ఉంటాయి.