KTR : సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, 48 గంటల్లో మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేయకపోతే మంత్రి ఛాంబర్ లో ధర్నా చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవుని కేటీఆర్ ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here