AP Liquor:  2019-24 మధ్య కాలంలో మద్యం ఆర్డర్లన్నీ నచ్చిన వారికి ఇచ్చుకున్నారని  కొత్తగా 7 కంపెనీలను ఏర్పాటు చేసి, దాదాపు 63 శాతానికి పైగా ఆర్డర్లు ఆ ఏడు కంపెనీలకు కట్టబెట్టారని ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రతి కేసుకు సగటున రూ.200 వరకు అనధికారికంగా వసూలు చేశారన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here