HomeAndhra Pradesh

Andhra Pradesh

Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ ఓ మహిళను మోసం చేశాడో సైబర్ కేటుగాడు. మహిళను నమ్మించి ఏకంగా రూ.1.27 కోట్లు కొట్టేశాడు. గత నెలలో...

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో జాబ్ మేళా, 1278 ఉద్యోగావకాశాలు-ap det job mela in many districts unemployed can registered apply for jobs...

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 7, 8 తేదీల్లో ఏలూరు, అల్లూరి, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్...

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు-waltair division four special trains for dasara rush vijayawada srikakulam road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుప‌ల్లి, శ్రీకాకుళం, రోడ్ల మధ్య స్టాప్‌లు...

Pawan Kalyan : సార్.. మూడు నెలలుగా జీతాలు లేవు.. మీరే మాకు దిక్కు.. పవన్‌ వద్ద ఉద్యోగుల ఆవేదన

Pawan Kalyan : మూడు నెలలుగా జీతాలు లేవని.. ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్‌ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు. చలించిపోయిన డిప్యూటీ సీఎం పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ...

అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు-punganur minor girl murder case police arrested culprits killed girl on debt repayment issue ,ఆంధ్ర...

"మా పాప కనిపించటం లేదని ఫిర్యాదు చేయగానే, పోలీసులు వెంటనే స్పందించి, మూడు రోజుల పాటు నిద్ర కూడా లేకుండా దర్యాప్తు చేశారు. పుంగనూరు ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు. కానీ,...

AP Flood Relief : ఏపీ వరదల బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ

AP Flood Relief : వరదల బాధితుల్లో 98 శాతం మందికి ఇప్పటికే వరద సాయం ఖాతాల్లో జమ చేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 2 శాతం మందికి సోమవారం పరిహారం...

ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-ap tet 2024 primary keys released check download in aptet apcfss website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఏపీ టెట్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?Step 1 : అభ్యర్థులు https://aptet.apcfss.in/ పై క్లిక్ చేయండి.Step 2: హోం పేజీలోని 'Question Papers & Keys' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.Step 3:...

ANU Distance Admissions 2024 : నాగార్జున యూనివ‌ర్సిటీ దూర విద్యలో డిగ్రీ, PG అడ్మిషన్లు – నవంబర్ 1 వరకు దరఖాస్తుల గడువు

ANU Distance Education Admissions 2024 : గుంటూరు ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ దూర విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ గడువును నవంబర్ 1వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. డిగ్రీ, పీజీ,...

రోజా-former minister rk roja is deeply saddened by the punganur girl missing case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఫైల్స్‌కు ఉన్న విలువ లేదా..'మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే హెలికాప్టర్‌లో అధికారులను పంపిస్తారు.. రాష్ట్రంలో మహిళల్ని కిడ్నాప్ చేసినా.. రేప్ చేసి చంపేసినా హెలికాఫ్టర్‌ను, అధికారులను పంపరు. మీ ప్రభుత్వంలో ఫైల్స్‌కి ఉన్న విలువ...

Guntur Crime : పోలీసునంటూ బెదిరించి బీఫార్మ‌సీ విద్యార్థినిపై అత్యాచారం

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీస్ పేరుతో ఓ దుండగుడు బీఫార్మ‌సీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న...

Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

Chittoor Tragedy : ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బ‌లి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ...

క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంత‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతి-three children died after falling into a water hole in kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

క‌ర్నూలు జిల్లా నంద‌వ‌రం మండ‌లం మాచాపురం గ్రామంలో శ‌నివారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది. ఒకేసారి ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. మాచాపురం గ్రామానికి చెందిన బోయ జుట్ల భీమ‌శేఖ‌ర్‌, జ‌య‌మ్మ‌ దంప‌తుల...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img