Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ ఓ మహిళను మోసం చేశాడో సైబర్ కేటుగాడు. మహిళను నమ్మించి ఏకంగా రూ.1.27 కోట్లు కొట్టేశాడు. గత నెలలో...
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 7, 8 తేదీల్లో ఏలూరు, అల్లూరి, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్...
"మా పాప కనిపించటం లేదని ఫిర్యాదు చేయగానే, పోలీసులు వెంటనే స్పందించి, మూడు రోజుల పాటు నిద్ర కూడా లేకుండా దర్యాప్తు చేశారు. పుంగనూరు ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు. కానీ,...
AP Flood Relief : వరదల బాధితుల్లో 98 శాతం మందికి ఇప్పటికే వరద సాయం ఖాతాల్లో జమ చేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 2 శాతం మందికి సోమవారం పరిహారం...
ANU Distance Education Admissions 2024 : గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ గడువును నవంబర్ 1వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. డిగ్రీ, పీజీ,...
ఫైల్స్కు ఉన్న విలువ లేదా..'మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే హెలికాప్టర్లో అధికారులను పంపిస్తారు.. రాష్ట్రంలో మహిళల్ని కిడ్నాప్ చేసినా.. రేప్ చేసి చంపేసినా హెలికాఫ్టర్ను, అధికారులను పంపరు. మీ ప్రభుత్వంలో ఫైల్స్కి ఉన్న విలువ...
గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీస్ పేరుతో ఓ దుండగుడు బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న...
Chittoor Tragedy : ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ...
కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మాచాపురం గ్రామానికి చెందిన బోయ జుట్ల భీమశేఖర్, జయమ్మ దంపతుల...