రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. బీసీ వెల్ఫేర్ నుంచి 46,044 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772,...
30 ఏళ్లుగా సేవలు..ఉమ్మడి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 30 సంవత్సరాలు వివిధ విభాగాల్లో సమర్థవంతమైన అధికారిగా పనిచేశారు. సీఐడీ చీఫ్గా ఉన్నప్పుడు సీఐడీ విభాగంలో సాంకేతికంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పీవీ సునీల్...
Ramadan 2025 : ఆదివారం ఉదయం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లీంలు చాలా నిష్ఠలతో ఉపవాసం చేస్తారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ ఉపవాసాలు రంజాన్ ముందు రోజుతో...
AP Midday Meals : ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం మెనూ మారింది. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేంత వరకూ ఈ మెనూనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత దీనిపై...
తగిన చర్యలు తీసుకోండి…ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో...
AP Summer Temperatures : ఈ నెల నుంచే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు - ఆపై మరింత ఎండల ప్రభావం...!(Photo Source @APSDMA Twitter)01:02 AM ISTMar 02, 2025 06:32...
ఏపీలో ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా...
ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు,...
పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు, పూర్తిగా ఫిట్ గా ఉన్నారు. హార్ట్ కు సంబంధించిన ఈసీజీ, రక్తపరీక్షలు, కడుపునకు సంబంధించి అన్ని పరీక్షలు చేశారు. ఆరోగ్యం బాగా లేదని పోసాని ఓ నాటకం...