AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలైన...
Bus Accident: తిరుపతి జిల్లా సుళ్లూరు పేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 17మంది గాయపడ్డారు. పాండిచ్చేరి నుంచి విజయవాడ వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నారు....
బాపట్ల జిల్లాలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రేమించాలంటూ ఇంజినీరింగ్ విద్యార్థినిని కత్తితో బెదిరించాడు. అలా చేయకపోతే తాను కూడా చనిపోతానంటూ నానాయాగీ చేశాడు. స్థానికుల యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు....
రాష్ట్ర సజిస్ట్రార్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘాల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన కార్య క్రమంలో ఉద్యోగుల డైరీని మంత్రి ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం ద్వారా స్టాంపులు-...
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా కలర్ ప్రిడిక్షన్ బెట్టింగ్ యాపను ప్రమోట్ చేశాడని, అందుకు డబ్బు కూడా తీసుకున్నట్టు...
Janasena Pawan: జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం పార్టీ అధ్యక్షుడే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా...
Electricity Charges: దొడ్డిదారిన విద్యుత్ భారాలు మోపుతూ విద్యుత్ టారిఫ్ పెంచలేదనటం మోసపూరితమని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిరు వ్యాపారులపై గంటకొక రేటు పెట్టి నడ్డి విరచడం శోచనీయమని, ...
Electricity Charges: ఏప్రిల్ నుంచి దొడ్డి దారిలో విద్యుత్ భారాలు, టారిఫ్ పెంపుపై సీపీఎం ఆగ్రహం,ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...
AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బిఏసీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలపై...
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనం విషయంలో ఓ వినియోగదారుడు చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సేవా లోపంపై చేసిన ఫిర్యాదులకు ఆధారాలను చూపకపోవడంతో నష్టపరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్...
92 శాతం మంది హాజరుగ్రూప్-2 పోస్టులకు నియామకం కోసం మెయిన్స్ రాత పరీక్షను ఏపీలోని 13 జిల్లాల్లో 175 వేదికలలో నిర్వహించింది. మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థులలో 86,459...
Spa Center Raids : విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నడుపుతున్నారు. ఈ సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 10 మంది అమ్మాయి, 13 మంది విటులు...