Devi Navaratrulu : విజయవాడ దుర్గమ్మ ఆలయం.. నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. మంత్రి ఆనం,...
కనీసం దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తాము ఆశిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ టీటీడీ తరఫున వాదిస్తున్న, సీనియర్...
TTD Chiarman: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలై వారం గడుస్తోంది. గత వారం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, పాలక మండలి సభ్యుల్నినియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో టిక్కెట్లు...
Dasara Security: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ఆలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4500మంది పోలీసులతో దసరా ఉత్సవాలకు భద్రత కల్పిస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి...
Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో...
పెండింగ్ పరిహారం నేడు క్లియర్ చేస్తాం..4,315 కుటుంబాలకు సంబంధించి బ్యాంకు ఖాతాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని.. మరో 8 వేల కుటుంబాలకు సోమవారం డీబీటీ ద్వారా ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ కానుందని తెలిపారు....
AP Crime News: భర్తతో విభేదాల నేపథ్యంలో విజయవాడలో వివాహిత ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకి గల్లంతైంది. మరో ఘటనలో గుంటూరులో ఆర్టీసీ బస్సును టాటా ఏస్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు...
కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి విఆర్ఏపై తల్వార్లతో దాడికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గ్రామంలో కూడా పలుమార్లు ఇరువురి మధ్య పంచాయితీ జరిగింది. ఈ...
Anantapuram Teachers: అప్పులు చేసి అజ్ఞాతంలోకి ఉపాధ్యాయులు.. కలకలం రేపుతున్న వరుస ఘటనలుఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు,...
Anantapuram Teachers: చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులే అప్పులు చేసి పంగ నామం పెట్టి పరార్ అవుతున్నాడు....
AP Jobs : టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పోస్టులకు సంబంధించి నెలకు...
AP TDP : ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మీడియా ప్రతినిధులు, సొంత పార్టీ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కొలికపూడి కారణంగా తిరువూరులో పార్టీకి నష్టం...