HomeAndhra Pradesh

Andhra Pradesh

ఏపీ ప్రజలకు అలర్ట్.. 24 జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం-ap disaster management agency has announced that 24 districts of andhra pradesh will receive rain on...

సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు.. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి....

APSRTC Special : క‌డ‌ప ఆర్టీసీ జోన్ ప‌రిధిలో 758 దసరా ప్ర‌త్యేక బ‌స్సులు

అక్టోబ‌ర్ 4 నుంచి అక్టోబ‌ర్ 11 వ‌ర‌కు ఎనిమిది రోజుల పాటు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఆర్టీసీ న‌డ‌ప‌నుంది. సాధార‌ణ టిక్కెట్ ఛార్జీలే వ‌సూలు చేస్తారు. ఈ బ‌స్సులు క‌డ‌ప ఆర్టీసీ జోన్ (క‌డ‌ప‌,...

అక్టోబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కు ద్వార‌కా తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి తిరుక‌ల్యాణ ఉత్స‌వాలు-dwaraka tirumala venkateswara swamy thiru kalyana utsavalu from october 13 to 20 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అక్టోబ‌ర్ 17న రాత్రి ఎనిమిది గంట‌ల నుంచి శ్రీ‌వారి తిరుక‌ల్యాణ మ‌హోత్స‌వం, అనంత‌రం వెండి గ‌రుడ వాహ‌నంపై గ్రామోత్స‌వం, అక్టోబ‌ర్ 18న రాత్రి ఏడు గంట‌ల‌కు ర‌థోత్స‌వం, అక్టోబ‌ర్ 19 ఉద‌యం ఏడు...

Tirumala Laddu Row : కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై.. సిట్‌ విచారణ కొనసాగుతోంది. తాజాగా.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. దాదాపు 45...

CJI at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలితారు. వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంత‌పురం జిల్లాలో ఘోరం.. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేద‌ని.. గొంతు కోసిన భ‌ర్త‌-husband killed his wife in anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

కుమారుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో కుమారుడిని స్థానికులు పుట్ట‌ప‌ర్తి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. స్థానికుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు....

Vizag Steel Plant : స్టీల్‌ప్లాంట్ న‌ష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు

వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్యాకేజీలతో తత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తోన్నామ‌ని అన్నారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని మోదీ...

AP 3 Free Gas Cylinders : 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ సర్కార్ కసరత్తు, త్వరలోనే విధివిధానాలు ప్రకటన

AP 3 Free Gas Cylinders : ఏపీలో అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు...

తిరుమల శ్రీవారి కోటి రూపాయల సేవా టికెట్-ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారిసేవలో-tirumala srivari one crore worth seva ticket one day complete darshan participate sevas ,ఆంధ్ర...

కోటి టికెట్ ప్రత్యేకతలుఒక వ్యక్తి లేదా సంస్థ ఈ సేవా టికెట్ ను కొనుగోలు చేస్తే...సంవత్సరంలో ఏదైనా ఒక రోజును ఎంచుకుని ఉదయాస్తమానం శ్రీవారిని దర్శించుకోవచ్చు. రోజంతా శ్రీవారి సేవల్లో భాగం కావొచ్చు....

Visakha Cyber Crime : విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ

Visakha Cyber Crime : విశాఖపట్నంలో ఐదుగురు సైబర్ నేరగాళ్లను సీబీఐ అరెస్టుచేసింది. దిల్లీలో నమోదైన ఓ కేసులో భాగంగా సీబీఐ శనివారం వీరిని అరెస్టు చేసింది. విశాఖలోని ఎండాడ‌లో ఉంటున్న ఈ...

హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ, రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం-nandyal hubbali vijayawada express 2 crores worth of gold ornaments chori railway police...

దీంతో బాధితులు శ‌నివారం రాత్రి న‌ర‌స‌రావు పేట నుంచి బ‌య‌లుదేరి నంద్యాల రైల్వే పోలీసుల వ‌ద్దకు వెళ్లారు. చోరీ జ‌రిర‌గింద‌ని తెలిసినా, దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు వెంట‌నే స్పందించ‌క‌పోగా, క‌నీసం కేసు న‌మోదు చేయ‌కుండా...

ఐఫోన్ తో ఎయిర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా-kakinada consumer forum fined one lakh to apple india pvt ltd on iphone airpods free...

సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష జమ చేయండిరూ.14,900 విలువ చేసి ఎయిర్ పాడ్స్ ఇవ్వని కారణంగా, వినియోగదారుడిని మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 యాపిల్ఇండియా...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img