సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు.. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి....
అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11 వరకు ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. సాధారణ టిక్కెట్ ఛార్జీలే వసూలు చేస్తారు. ఈ బస్సులు కడప ఆర్టీసీ జోన్ (కడప,...
అక్టోబర్ 17న రాత్రి ఎనిమిది గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అక్టోబర్ 18న రాత్రి ఏడు గంటలకు రథోత్సవం, అక్టోబర్ 19 ఉదయం ఏడు...
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై.. సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. దాదాపు 45...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలితారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుమారుడిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు....
వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్యాకేజీలతో తత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తోన్నామని అన్నారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని మోదీ...
AP 3 Free Gas Cylinders : ఏపీలో అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు...
కోటి టికెట్ ప్రత్యేకతలుఒక వ్యక్తి లేదా సంస్థ ఈ సేవా టికెట్ ను కొనుగోలు చేస్తే...సంవత్సరంలో ఏదైనా ఒక రోజును ఎంచుకుని ఉదయాస్తమానం శ్రీవారిని దర్శించుకోవచ్చు. రోజంతా శ్రీవారి సేవల్లో భాగం కావొచ్చు....
Visakha Cyber Crime : విశాఖపట్నంలో ఐదుగురు సైబర్ నేరగాళ్లను సీబీఐ అరెస్టుచేసింది. దిల్లీలో నమోదైన ఓ కేసులో భాగంగా సీబీఐ శనివారం వీరిని అరెస్టు చేసింది. విశాఖలోని ఎండాడలో ఉంటున్న ఈ...
దీంతో బాధితులు శనివారం రాత్రి నరసరావు పేట నుంచి బయలుదేరి నంద్యాల రైల్వే పోలీసుల వద్దకు వెళ్లారు. చోరీ జరిరగిందని తెలిసినా, దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా, కనీసం కేసు నమోదు చేయకుండా...
సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష జమ చేయండిరూ.14,900 విలువ చేసి ఎయిర్ పాడ్స్ ఇవ్వని కారణంగా, వినియోగదారుడిని మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 యాపిల్ఇండియా...