HomeAndhra Pradesh

Andhra Pradesh

AP Govt Outsourcing Jobs : కర్నూలు జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూనే, ఇవిగో వివరాలు

కర్నూలు జిల్లాలో ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ...

Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!

Tesla in Andhra Pradesh : విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రాజధాని, ఇతర కారణాల వల్ల ఇక్కడ పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాల...

సర్దుకుపోదాం రండి..ఏపీలో ఐఏఎస్‌ వర్సెస్‌ అధికార పార్టీ నేతలు-ruling party leaders must come to terms with ias officers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈవో తనను ఖాతరు చేయడం లేదని, తన నిర్ణయాలను అమలు చేయడం లేదని, తాను చేసిన ప్రకటనల్ని అమలు చేసే విషయంలో అడ్డు పడుతున్నారని టీటీడీ ఛైర్మన్‌ ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు....

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!-today andhra pradesh news latest updates february 23 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!(istockphoto)ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...

Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరం.. కేక్ కొనిస్తాన‌ని తీసుకెళ్లి.. ఐదేళ్ల చిన్నారిపై యువ‌కుడు అత్యాచారయ‌త్నం

Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న జరిగింది. కేక్ కొనిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి ఐదేళ్ల చిన్నారిపై యువ‌కుడు అత్యాచారానికి య‌త్నించాడు. బాలిక ఏడుస్తూ కేక‌లు వేయ‌డంతో.. అక్క‌డే వ‌దిలేసి పారిపోయాడు. స్థానికుల...

TGSRTC Shivaratri Buses : మహాశివరాత్రికి 3 వేల స్పెషల్ బస్సులు – అదనపు ఛార్జీలు అమలు, రూట్ల వారీగా వివరాలివే

మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందులో శ్రీశైలానికి 800, వేముల‌వాడ‌కు 714, ఏడుపాయ‌ల‌కు 444 స్పెష‌ల్ స‌ర్వీసులు ఉంటాయని పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా...

AP Group 2 Mains Exam : ఇవాళ యథావిధిగా గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు – పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన

AP Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ నిర్ణయంతో నేడు యథావిధిగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వృద్ధ విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా...

అక్రమ మద్యం రవాణాపై కర్నూలు పోలీసులు నిఘా, మంత్రాలయం మండలంలో 30 బ్యాక్స్ ల మద్యం సీజ్-kurnool police seize 30 bags of illicit liquor in mantralayam mandal ,ఆంధ్ర...

నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో...

ఏపీ పాలీసెట్-2025 పై అప్డేట్‌, ఏప్రిల్ 30న పరీక్ష నిర్వహణ-ap polytechnic courses entrance polycet 2025 exam on april 30th check details here ,career న్యూస్

పాలీసెట్‌-2025 ప‌రీక్ష‌ల నిర్వహణ‌కు రాష్ట్రంలోని 69 స‌మ‌న్వయ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే ప‌రీక్షకు 1,50,000 మంది విద్యార్థులు హాజర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్యద‌ర్శి...

APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పై వీడిన ఉత్కంఠ, యథావిధిగానే పరీక్షలు-ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన

APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖపై...

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం-కేఆర్ఎంబీ ముందుకు పంచాయితీ, ఈ నెల 24న కీలక భేటీ-krishna water dispute ap telangana to meet with krmb to discuss water...

దీంతో కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు జలాశయాలలో అందుబాటులోని నీటిని తెలంగాణకు కేటాయించాలని బోర్డును కోరుతుంది. ఏపీ ఏటా అధికంగా నీటిని తీసుకుంటుందని వాదిస్తుంది. వేసవి అవసరాలను...

AP Inter Classes : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు బిగ్ అప్డేట్, ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ త‌ర‌గ‌తులు ప్రారంభం

AP Inter Classes : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img