కర్నూలు జిల్లాలో ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ...
Tesla in Andhra Pradesh : విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రాజధాని, ఇతర కారణాల వల్ల ఇక్కడ పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాల...
ఈవో తనను ఖాతరు చేయడం లేదని, తన నిర్ణయాలను అమలు చేయడం లేదని, తాను చేసిన ప్రకటనల్ని అమలు చేసే విషయంలో అడ్డు పడుతున్నారని టీటీడీ ఛైర్మన్ ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు....
Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!(istockphoto)ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...
మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందులో శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఉంటాయని పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా...
AP Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ నిర్ణయంతో నేడు యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వృద్ధ విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా...
నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో...
పాలీసెట్-2025 పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరీక్షకు 1,50,000 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి...
APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖపై...
దీంతో కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు జలాశయాలలో అందుబాటులోని నీటిని తెలంగాణకు కేటాయించాలని బోర్డును కోరుతుంది. ఏపీ ఏటా అధికంగా నీటిని తీసుకుంటుందని వాదిస్తుంది. వేసవి అవసరాలను...
AP Inter Classes : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ...