AP Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ నిర్ణయంతో నేడు యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వృద్ధ విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా...
నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో...
పాలీసెట్-2025 పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరీక్షకు 1,50,000 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి...
APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖపై...
దీంతో కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు జలాశయాలలో అందుబాటులోని నీటిని తెలంగాణకు కేటాయించాలని బోర్డును కోరుతుంది. ఏపీ ఏటా అధికంగా నీటిని తీసుకుంటుందని వాదిస్తుంది. వేసవి అవసరాలను...
AP Inter Classes : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ...
AP Telangana Weather News : ఏపీలోని ఉత్తర కోస్తాకు మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురిసే అవకాశం...
నారా లోకేశ్ ఏమన్నారంటే?గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై తప్పులు సరిచేశాక గ్రూప్ 2 నిర్వహించాలని అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విశాఖపట్నం,...
ఇంకా 6 నెలలు..కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయ్యాక.. లోపల తుదిదశ పనులకే నెలల సమయం పడుతుంది. 24 చెక్ఇన్ కౌంటర్లు, 14 ఇమిగ్రేషన్, 4 కస్టమ్స్ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్ బ్లాకుల్లో...
APPSC Group 2 Mains : ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ.. ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని...
ప్రయాణికుల ఇబ్బందులు..ఎలమంచిలిలో ఏపీ ఎక్స్ప్రెస్, గరీబ్రథ్, రత్నాచల్, కోణార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ పట్టించునే వారు లేదు. ఎలమంచిలి స్టేషన్ నుంచి రోజూ 2...