HomeAndhra Pradesh

Andhra Pradesh

AP Group 2 Mains Exam : ఇవాళ యథావిధిగా గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు – పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన

AP Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ నిర్ణయంతో నేడు యథావిధిగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వృద్ధ విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా...

అక్రమ మద్యం రవాణాపై కర్నూలు పోలీసులు నిఘా, మంత్రాలయం మండలంలో 30 బ్యాక్స్ ల మద్యం సీజ్-kurnool police seize 30 bags of illicit liquor in mantralayam mandal ,ఆంధ్ర...

నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో...

ఏపీ పాలీసెట్-2025 పై అప్డేట్‌, ఏప్రిల్ 30న పరీక్ష నిర్వహణ-ap polytechnic courses entrance polycet 2025 exam on april 30th check details here ,career న్యూస్

పాలీసెట్‌-2025 ప‌రీక్ష‌ల నిర్వహణ‌కు రాష్ట్రంలోని 69 స‌మ‌న్వయ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే ప‌రీక్షకు 1,50,000 మంది విద్యార్థులు హాజర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్యద‌ర్శి...

APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పై వీడిన ఉత్కంఠ, యథావిధిగానే పరీక్షలు-ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన

APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖపై...

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం-కేఆర్ఎంబీ ముందుకు పంచాయితీ, ఈ నెల 24న కీలక భేటీ-krishna water dispute ap telangana to meet with krmb to discuss water...

దీంతో కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు జలాశయాలలో అందుబాటులోని నీటిని తెలంగాణకు కేటాయించాలని బోర్డును కోరుతుంది. ఏపీ ఏటా అధికంగా నీటిని తీసుకుంటుందని వాదిస్తుంది. వేసవి అవసరాలను...

AP Inter Classes : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు బిగ్ అప్డేట్, ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ త‌ర‌గ‌తులు ప్రారంభం

AP Inter Classes : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ...

AP Weather News : కొనసాగుతున్న ద్రోణి ఎఫెక్ట్ – ఉత్తర కోస్తాకు తేలికపాటి వర్ష సూచన…!

AP Telangana Weather News : ఏపీలోని ఉత్తర కోస్తాకు మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురిసే అవకాశం...

ఏపీపీఎస్సీ గ్రూప్ -2 వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది.

గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయండి, ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ-ap govt letter to appsc postpone group 2 main exams candidates protests on roster sytem ,ఆంధ్ర...

నారా లోకేశ్ ఏమన్నారంటే?గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై తప్పులు సరిచేశాక గ్రూప్ 2 నిర్వహించాలని అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విశాఖపట్నం,...

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విజయవాడ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్.. ఇదిగో అప్‌డేట్!-emirates airlines likely to start services from vijayawada airport soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఇంకా 6 నెలలు..కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణం పూర్తయ్యాక.. లోపల తుదిదశ పనులకే నెలల సమయం పడుతుంది. 24 చెక్‌ఇన్‌ కౌంటర్లు, 14 ఇమిగ్రేషన్, 4 కస్టమ్స్‌ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్‌ బ్లాకుల్లో...

APPSC Group 2 Mains : గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ.. పూర్తి వివరాలు ఇవీ

APPSC Group 2 Mains : ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా అంటూ.. ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని...

పాత రైళ్లు రావు.. కొత్త రైళ్లు ఆగవు.. ఎలమంచిలి ప్రజలు ఏం పాపం చేశారు?-people of eelamanchili face difficulties due to cancellation of trains and lack of halting...

ప్రయాణికుల ఇబ్బందులు..ఎలమంచిలిలో ఏపీ ఎక్స్‌ప్రెస్, గరీబ్‌రథ్, రత్నాచల్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ పట్టించునే వారు లేదు. ఎలమంచిలి స్టేషన్ నుంచి రోజూ 2...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img