వైకుంఠ ద్వార దర్శనాల్లో రోజుకు 50వేల టోకెన్లను కౌంటర్లలో జారీ చేశారు. శుక్రవారం 42వేల టోకెన్లు, శనివారం 57వేల టోకెనల్లు జారీ చేశారు. పది రోజుల్లో ఆరున్నర లక్షల మందికి ఉత్తర ద్వార...
CBN In Davos: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ చేరుకున్నారు దావోస్కు తన పర్యటనలో మొదటి రోజున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్,...
Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధ పెట్టుకుని, అడ్డువచ్చిన ఆమె భర్తను నిందితుడు హతమార్చారు. తొలిత ఈ కేసు సాధారణ హత్య కేసుగా పోలీసులు...
APSRTC Special: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ రాజమండ్రి, కొవ్వూరు నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగే మహా కుంభమేళాకి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్...
AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దాదాపు రెండు వారాలుగా రోగులకు ఆరోగ్య శ్రీలో ప్రైవేట్ ఆస్పత్రులు సేవలు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు....
Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలికను ఒక బాలుడు ప్రేమ పేరుతో వశపరుచుకున్నాడు. అనంతరం కిడ్నాప్ చేసి, ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుడిపై...
ఆదివారం అమరావతి ఐకానిక్ టవర్ల పునాదులు బయట పడ్డాయి. మొత్తం ఐదు టవర్లుగా ఈ నిర్మాణాలను చేపట్టారు. మొదటి రెండు టవర్ల వద్ద నీటిని దాదాపుగా బయటకు తోడేశారు. మిగిలిన టవర్ల...
CBN On Amit Shah: అమిత్ షాను చూస్తే అసూయగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే….ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...
CBN On Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను చూస్తే తనకు అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్...
West Godavari Tourist Places : గోదావరి జిల్లాలంటే ముందుగా గుర్తొచ్చేంది పచ్చని పల్లెటూరు వాతావరణం. ఎటు చూసినా...పచ్చని పైర్లు, పిల్ల కాలువలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుందరమైన పర్యాటక...
అధికార టీడీపీ, జనసేనలకు పార్టీ ఎమ్మెల్యేల వైఖరితో తిప్పలు తప్పటం లేదు. టీడీపీలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పార్టీకి తలనొప్పిగా మారారు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సె* స్కాండల్లో...
"కేంద్ర సహకారంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడింది.. ఇంకా కోలుకోలేదు. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ పనులు మొదలయ్యాయి. కేంద్రం...