HomeAndhra Pradesh

Andhra Pradesh

టీటీడీ బోర్డు సభ్యులు వర్సెస్ ఉద్యోగులు, ఆ సభ్యులపై చర్యలకు డిమాండ్- ఉద్యోగ సంఘాలతో అధికారుల చర్చలు-ttd employees protest demand action against board members ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని ఉద్యోగులు డిమాండ్‍ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి...

ఏపీలో 55 మంది వైద్యులు తొల‌గింపు, లోకాయుక్త ఆదేశాల‌తో ప్రభుత్వం నిర్ణయం-andhra pradesh government terminates 55 doctors for negligence ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఎం.ముర‌ళీ కృష్ణ (జీఎంసీ, ఒంగోలు), అహ్మద్ బాషా (ఏఎంసీ, విశాఖ‌ప‌ట్నం), ఎం.వెంక‌ట‌రావు (ఎస్‌వీ మెడిక‌ల్ కాలేజీ, తిరుప‌తి), జి. య‌మున రాణి (జీఎంసీ, శ్రీ‌కాకుళం), వి.స్రవంతి (ఎస్‌వీ మెడిక‌ల్ కాలేజీ, తిరుప‌తి), బి....

ఏపీలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళ‌న‌లేంటీ? రోస్టర్ విధానాన్ని ఎందుకు మార్చమంటున్నారు?- 9 కీల‌క అంశాలివే-appsc group 2 job seekers in andhra pradesh demand roster system overhaul ,ఆంధ్ర ప్రదేశ్...

5. రోస్టర్ పాయింట్స్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని నిరుద్యోగులు తీవ్ర ఆందోళ‌న చెందున్నారు. గ్రూప్‌-2 నోటిఫికేష‌న్‌లో జీవో 77ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపింది. అయితే ఈ జీవో నెంబ‌ర్ 77లో మ‌హిళ‌ల‌కు హారిజంట‌ల్ రిజ‌ర్వేష‌న్...

రైతుల ఖాతాల్లో రూ.2 వేలు- పీఎం కిసాన్ ఈ-కేవైసీ, జాబితాలో రైతు పేరు తనిఖీ ఇలా-pm kisan beneficiary list check your name and ekyc status to receive 2k...

ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్‌తో డబ్బులు పొందలేరు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా...

ఆశల పద్దుకు వేళాయే.. ఈనెల 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం-andhra pradesh government to present full budget on 28th of this month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మంత్రులతో సమావేశాలు..చంద్రబాబుతో సమావేశం తర్వాత.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఆర్థిక...

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఇంటర్ హాల్ టిక్కెట్లు, వాట్సాప్‌ మనమిత్రలో కూడా లభ్యం..-inter hall tickets available online also available on whatsapp manamitra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 పబ్లిక్ పరీక్షలు మార్చి 1నుంచి జరుగుతాయి. 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, మోరల్ వాల్యూస్‌ పరీక్షల్ని ఫిబ్రవరి 1,...

ప్రేమించాలని వేధింపులు.. నిరాకరించిన విద్యార్థిని.. దాడి చేసిన యువకుడు-youth attacked female intermediate student in east godavari district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

కఠిన చర్యలు తప్పవు..తాళ్ల‌పూడి ఎస్ఐ రామ‌కృష్ణ స్పందిస్తూ.. త‌మ‌కు ఫిర్యాదు వ‌చ్చింద‌ని, దాని ప్రకారం విచార‌ణ జ‌రిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రిపామ‌ని.. ఇప్ప‌టికే ప‌లుమార్లు...

టమాటా ధరల పతనంపై ప్రభుత్వం చర్యలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు-government takes action on falling tomato prices orders for tomato procurement under marketing department...

ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు దశ...

Anakapalli Crime: వివాహేతర సంబంధం బయటపడుతుందని పొరుగింటి మహిళను ప్రియుడితో కలిసి చంపబోయిన యువతి

Anakapalli Crime: వివాహేతర సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో పొరుగింటి మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన అనకాపల్లిలో జరిగింది. చివరి నిమిషంలో నిందితురాలి భర్త ఇంటికి రావడంతో  బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. ఈ...

Visakha Murder: ప్రాణం తీసిన పూజలు, భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడిని హత్య చేసిన భర్త

Visakha Murder: పూజల పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి భర్తకు తెలియడంతో పథకం ప్రకారం తీసుకెళ్లి హత్య చేసి...

AP Fibernet Chairman: ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్‌ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్

AP Fibernet Chairman: ఏపీ ఫైబర్‌నెట్‌ వ్యవహారం రచ్చకెక్కింది. ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పాలనా వ్యవహారాలపై సహకరించకపోవడంతో వ్యవహారం రచ్చకు ఎక్కింది.  ఫైబర్‌ నెట్‌ ఎండీ,...

ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్‌ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్-today andhra pradesh news latest updates february 21 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP Fibernet Chairman: ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్‌ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img