CM Chandrababu : ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగు వాడి ఆత్మగౌరవం అని సీఎం చంద్రబాబు అన్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర...
తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుపతిలో దిగి.. మెట్ల మార్గం ద్వారా తిరుమలపైకి నడిచి వచ్చారు. వస్తూ వస్తూ ఆ...
జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన నటి మాధవీలత.. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హెచ్ఆర్సీ, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని...
ఫిబ్రవరి 4న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి కార్యక్రమం జరగనుంది. అయితే జనవరి 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో నోటీసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రం పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్స్, లాడ్జీలకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి నోటీసులు అందాయి. వారం రోజుల్లో పూర్తి వివరాలను సమర్పించాలని...
బీజేపీ ఇలా..'ఆంధ్రప్రదేశ్, విశాఖ ఉక్కు కర్మాగార అభివృద్ధికి ఎన్నటికీ అండగా నిలబడేది ఎన్డీఏ కూటమి' అని బీజేపీ చెబుతోంది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు...
యువతిపై కేసు..గురువారం మధ్యాహ్నం మృతుడు ప్రవీణ్ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి...
IRCTC Package : తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా వెళ్తారు. వారి కోసం రైల్వే...
Vizag Steel Plant Package : ప్రైవేటీకరణ ప్రతిపాదన నుంచి ప్యాకేజీ వరకు..! ముఖ్యమైన 10 విషయాలుఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...
ఓవైపు కార్మికుల పోరాటంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమవుతూ వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీనే...