AP Lawyers Practice : ఏపీలో న్యాయవాదుల ప్రాక్టీస్ దరఖాస్తు గడువు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు మార్చి 15న ఆఖరు తేదీగా నిర్ణయించారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేవారు...
మిర్చి యార్డు చరిత్ర కూడా తెలియకుండా జగన్ మాట్లాడారని, ఏపితో పాటు వివిధ రాష్ట్రాల్లో మిర్చి పండుతోందని, ఏపీలోని 11 జిల్లాల్లో సాగు చేస్తున్నారని, 2015 నుంచి పోలిస్తే 2023-24లో మాత్రమే రూ20,500...
APSRTC Special Services : పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు డిపోల నుంచి రామతీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం మల్లన్న క్షేత్రాలకు స్పెషల్ బస్సులు...
2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (ఏపి, తెలంగాణ ప్రాంతం)లో దాదాపు 7,656 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు జీవో నెంబర్ 42, 43 ప్రాతిపదికన నియామకం అయ్యారు. అయితే నియామకం అయిన రెండేళ్ల తరువాత...
AP Stamps and Registrations: ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితిలో ఆ శాఖ నడుస్తోంది. బుధవారం...
టీడీపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి, వైసీపీ ఎమ్మెల్యేలకు...
ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్తో తదుపరి విడత ఆర్థిక సాయం పొందలేరు. ఈ-కేవైసీ కోసం ముందుగా ఆన్ లైన్ లో ఓటీపీ, ఆ తర్వాత సీఎస్సీ కేంద్రాల్లో వేలిముద్ర వేసి, అనంతరం ఫేస్...
Visakha Port Authority Training : విశాఖపట్నం పోర్టు అథారిటీ, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇన్వేంటరీ కంట్రోలర్, వెల్డింగ్ కోర్సుల్లో రెండు నెలల పాటు శిక్షణ...
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మిర్చి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. సచివాలయానికి గుంటూరు మిర్చియార్డ్ కూతవేటు దూరంలోనే ఉందని… అయినా మిర్చి రైతుల...
ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులు….ఆ విద్యార్థినికి తన స్నేహితులతో కూడా ఫోన్ చేయించేవాడు. తాను చేసిన ఫోన్కు స్పందించడం లేదని కోపం పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి…. ఆమెకు మెసేజ్లు చేశాడు. ఫోటోలను మార్ఫింగ్(నగ్నంగా)...
TTD Board Member: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతులతో తిట్ల దండకం వైరల్గా మారింది. ఆలయ మహాద్వారం నుంచి బయటకు పంపేందుకు ఉద్యోగి అనుమతించక పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బోర్డు సభ్యుడు...
తాత తనను తిడుతుండటంతో ఆఫీసు సిబ్బందికి కూడా తనను లోకువగా చూశారని, ఆస్తి పంపకాలు, కంపెనీ పదవుల్లో కూడా తనకు అన్యాయం చేశారని వీటి వల్లే హత్యకు పాల్పడ్డానని కీర్తితేజ వెల్లడించాడు. హత్య...