HomeAndhra Pradesh

Andhra Pradesh

Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

Chittoor Tragedy : ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బ‌లి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ...

క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంత‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతి-three children died after falling into a water hole in kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

క‌ర్నూలు జిల్లా నంద‌వ‌రం మండ‌లం మాచాపురం గ్రామంలో శ‌నివారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది. ఒకేసారి ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. మాచాపురం గ్రామానికి చెందిన బోయ జుట్ల భీమ‌శేఖ‌ర్‌, జ‌య‌మ్మ‌ దంప‌తుల...

మారనున్న మార్కుల విధానం..! ఏపీ ఇంటర్ విద్యలో సరికొత్త మార్పులు-ap inter board exercise for changes in examination pattern full details read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకువస్తామని కూడా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్...

శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవి, దేవీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి-today andhra pradesh news latest updates october 6 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Andhra Pradesh News Live: Lalitha Tripura Sundari: శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవి, దేవీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి

శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవి, దేవీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి-indrakiladri resounding with the name of the goddess kanakadurga ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా నాలుగవ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. కుడివైపున ల‌క్ష్మీదేవి, ఎడ‌మ వైపున స‌ర‌స్వ‌తీదేవి...

Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా అవాస్తమని టీటీడీ పేర్కొంది. జెర్రి రూపు చెదరకుండా ఉండటాన్ని చూస్తుంటే సదరు వ్యక్తి...

పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, ఆ ఆల‌యాల్లో ధూప‌, దీప‌ నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు-ap govt hiked deepa naivedyam honorarium to 10k orders released ,ఆంధ్ర...

గ‌తంలో ఆదాయం లేని చిన్న ఆల‌యానికి రూ.2,500 చొప్పున అందించేవారు. అయితే 2015లో ప్రభుత్వ సాయం రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు. అందులో రూ.3,000 అర్చకుడి భృతి కాగా, రూ.2,000 ధూప‌, దీప‌,...

ఏపీలో ఉద్యోగుల బదిలీలపై సీఈవో నిషేధం, అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 నో ట్రాన్స్ ఫర్స్-ap govt employee transfers stalled ceo vivek yadav orders on mlc elections...

దీని ప్రకారం, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రోల్స్ తయారీకి సంబంధించిన అధికారులందరినీ అంటే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (జిల్లా కలెక్టర్లు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు,...

ఈ నూనె రాస్తే నొప్పులు మాయం, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ-అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్-anantapur a man stolen golden ornaments from age old people in the ayurveda...

శివ‌రామానాయుడు భార్య రామ‌ల‌క్ష్మిని న‌మ్మించాడు. ఆ కేటుగాడు మాయ మాట‌ల‌ను ఆమె నమ్మింది. దీంతో వారి ఇంట్లో 52 గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాలు దొంగ‌లించాడు. 2023 డిసెంబ‌ర్ 28న శ్రీ‌స‌త్యసాయి జిల్లా మ‌డ‌క‌శిర...

ఓఎన్‌జీసీలో 2236 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్-కాకినాడ, రాజమండ్రి పరిధిలో 129 ఖాళీలు-ongc apprentice recruitment 2236 vacancies online registration starts kakinada rajahmundry 129 posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సెక్టార్ల వారీగా ఖాళీల వివరాలుఈస్ట్రన్‌ సెక్టార్- 583వెస్ట్రన్ సెక్టార్- 547సదరన్ సెక్టార్- 335ముంబయి సెక్టార్- 310సెంట్రల్ సెక్టార్- 249నార్తర్న్ సెక్టార్- 161మొత్తం ఖాళీలు - 2236కాకినాడ పరిధిలో -76 ఖాళీలుఅకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ -...

నవోదయ 9వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం-చివరి తేదీ అక్టోబర్ 30-navodaya jnvst class 9th inter admissions application process start last date oct 30th ,ఆంధ్ర...

అక్టోబర్ 30 లోపుఆయా జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే నవోదయ విద్యాలయ అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు www. navodaya.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 30వ...

Biryani Offer : 3 రూపాయలకే బిర్యానీ, నిర్వాహకులకు చుక్కలు చూపించిన జనం!

Biryani Offer : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త ప్రారంభమైన ఓ హోటల్ రూ.3 బిర్యానీ అని ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు హోటల్ ముందు క్యూకట్టారు. జనం తాకిడిని ఊహించిన...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img