Chittoor Tragedy : ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ...
కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మాచాపురం గ్రామానికి చెందిన బోయ జుట్ల భీమశేఖర్, జయమ్మ దంపతుల...
ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకువస్తామని కూడా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్...
శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి...
Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా అవాస్తమని టీటీడీ పేర్కొంది. జెర్రి రూపు చెదరకుండా ఉండటాన్ని చూస్తుంటే సదరు వ్యక్తి...
గతంలో ఆదాయం లేని చిన్న ఆలయానికి రూ.2,500 చొప్పున అందించేవారు. అయితే 2015లో ప్రభుత్వ సాయం రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు. అందులో రూ.3,000 అర్చకుడి భృతి కాగా, రూ.2,000 ధూప, దీప,...
దీని ప్రకారం, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రోల్స్ తయారీకి సంబంధించిన అధికారులందరినీ అంటే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (జిల్లా కలెక్టర్లు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు,...
శివరామానాయుడు భార్య రామలక్ష్మిని నమ్మించాడు. ఆ కేటుగాడు మాయ మాటలను ఆమె నమ్మింది. దీంతో వారి ఇంట్లో 52 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించాడు. 2023 డిసెంబర్ 28న శ్రీసత్యసాయి జిల్లా మడకశిర...
అక్టోబర్ 30 లోపుఆయా జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే నవోదయ విద్యాలయ అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు www. navodaya.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 30వ...
Biryani Offer : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త ప్రారంభమైన ఓ హోటల్ రూ.3 బిర్యానీ అని ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు హోటల్ ముందు క్యూకట్టారు. జనం తాకిడిని ఊహించిన...