ఉపాధ్యాయుల బదిలీలపై కసరత్తుఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలపై కసరత్తు ప్రారంభమైంది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని...
CM Chandrababu : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా కల్లు గీత...
Mantralayam : రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని...
8.కొత్త మోటారు వాహనాల చట్టంపై పోలీసులు నెల రోజులుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని...
Anakapalle : అనకాపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. ఒక మహిళతో లారీ డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమె చేతులోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై తొలుత మామూలు కేసు నమోదు...
నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పేపర్...
టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఛైర్మన్…. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు....
మార్చి నెల చివరి నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహానాడు నాటికి పార్టీ కమిటీల పూర్తవుతుందన్నారు. టీడీపీఎల్పీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… పార్టీ కోసం పని చేసేవారినే...
నిరాశకు గురిచేసింది..'రాష్ట్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు. గత బడ్జెట్ లోనూ దారుణంగా ప్రజలను మోసం చేశారు. పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో...
యాప్ ద్వారా..ఎఫ్ఆర్ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్ వార్డెన్లకు అప్పగించారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్కు చెందిన విద్యార్థుల ఫోటోలు తీసి, ఆధార్, ఫోన్...