అక్టోబర్ 30 లోపుఆయా జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే నవోదయ విద్యాలయ అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు www. navodaya.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 30వ...
Biryani Offer : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త ప్రారంభమైన ఓ హోటల్ రూ.3 బిర్యానీ అని ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు హోటల్ ముందు క్యూకట్టారు. జనం తాకిడిని ఊహించిన...
PM Internship Scheme 2024 : ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్రం శ్రీకారం చుట్టింది. రూ.800 కోట్ల వ్యయంతో...
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించాల్సిందేనని.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తం టీటీడీకి చెల్లించాలని స్పష్టం చేసింది....
“లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి...మరింత మెరుగుపడాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి....అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి....
Prakasam District : ఫోన్ సిమ్ హ్యాక్ చేసి.. వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు.. కేసు...
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హిందూవులంతా ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. తాజా ప్రకటనలపై...
రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఖాళీగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి...
Annapurna devi: శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడిఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా...
Annapurna devi: దేవీ శరన్నవరాత్రుల్లో మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రోధి నామసంవత్సరం అశ్వయుజశుద్ధ తదియ అన్నపూర్ణా దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.వరుస సెలవులతో భక్తుల రద్దీ...
CBN In Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవుడికి సతీసమేతంగా హాజరై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన తర్వాత టీటీడీ క్యాలెండర్లు, డైరీలను సీఎం...