Guntur Murder: గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో భర్త ఆమెను హతమార్చాడు. ఆ తరువాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన...
భవన నిర్మాణ పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు...
Posani Remand: సినీనటుడు పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14రోజుల విధించారు. బుధవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోసానిని గురువారం దాదాపు 9 గంటల పాటు...
AP Budget 2025: నేడే ఏపీ బడ్జెట్… రూ.3.24లక్షల కోట్ల అంచనాలు? సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత..!ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్ మరికాసేపట్లో అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత ఇచ్చేలా దాదాపు రూ3.24లక్షల కోట్ల అంచనాలతో...
తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 9వ తేదీన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 10న రుక్మిణీ...
మాధవ్ రియాక్షన్ ఇదే…విజయవాడ పోలీసుల నోటీసులపై గోరంట్ల మాధవ్ స్పందించారు. న్యాయ నిపుణులను సంప్రదించి… కేసును ఎదుర్కొంటానని చెప్పారు. అరెస్టులకు అదిరేది, బెదిరేది లేదని స్పష్టం చేశారు. పోక్సో కేసులోని బాధితుల పేర్లు...
ఉద్యోగుల విభజన..2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బీ కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉంటే సీ కేటగిరీగా విభజించారు....
మార్చి నెలలో జరిగే విశేష పర్వదినాలు:మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.మార్చి 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.మార్చి10న మతత్రయ ఏకాదశి.మార్చి 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి.మార్చి...
Coastal Andhra : సాధారణంగా సముద్రం నీలి రంగులో ఉంటుంది. తీరంలో ఇసుక కారణంగా కొన్నిసార్లు నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ.. ఈ మధ్య ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సముద్ర తీరం కనిపించింది....
Germany Jobs: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపాదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్,...
సీఐడీ కేసు..అటు పోసానిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదుచేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్మీట్లో పోసాని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా,...