HomeAndhra Pradesh

Andhra Pradesh

Coastal Andhra : ఆంధ్రా తీరంలో.. సముద్రం రంగు ఎందుకు మార్చుతోంది? 6 ముఖ్యమైన అంశాలు

Coastal Andhra : సాధారణంగా సముద్రం నీలి రంగులో ఉంటుంది. తీరంలో ఇసుక కారణంగా కొన్నిసార్లు నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ.. ఈ మధ్య ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సముద్ర తీరం కనిపించింది....

Germany Jobs: స్కిల్ బి ద్వారా ఏపీ నర్సింగ్ స్టూడెంట్స్ కు జర్మన్ భాషలో శిక్షణ, ఏటా జర్మనీలో వెయ్యి ఉద్యోగాలు…

Germany Jobs: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపాదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్,...

పోసాని అరెస్ట్‌ను ఖండించిన వైఎస్‌ జగన్‌.. అండగా ఉంటామని భరోసా-ysrcp chief ys jagan condemns the arrest of posani krishna murali ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సీఐడీ కేసు..అటు పోసానిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదుచేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పోసాని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా,...

FCI Stipend:క్రీడాకారుల‌కు గుడ్‌న్యూస్‌… గ్రామీణ‌, ప‌ట్ట‌ణ క్రీడాకారుల‌కు ఎఫ్‌సీఐ స్టైఫండ్‌…ఇలా అప్లై చేసుకోండి

వ‌యో ప‌రిమితి15-24 మ‌ధ్య వ‌య‌సున్న క్రీడాకారులకు 2025-26 సంవ‌త్స‌రానికి ఎఫ్‌సీఐ ఈ స్టైఫండ్‌ను అందిస్తోంది. 15-18 ఏళ్ల క్రీడాకారుల‌కు జాతీయ స్థాయి క్రీడ‌ల్లో జూనియ‌ర్‌, స‌బ్ జూనియ‌ర్ విభాగాల్లో ఆడిన‌వారు, రాష్ట్ర స్థాయి...

పదో తరగతి బాలికకు మోనాలిసా పేరుతో ఇన్‌స్టా వేధింపులు, కోనసీమలో యువకుడిపై కేసు నమోదు-tenth student harassed on instagram under the name monalisa a case was registered against...

ముమ్మడివరం పోలీసుల దర్యాప్తు…ముమ్మిడివ‌రం ఎస్ఐ జ్వాలా సాగర్ మాట్లాడుతూ త‌మ‌కు బాలిక పిన్ని నుంచి ఫిర్యాదు అందింద‌ని, కేసు న‌మోదు చేశామ‌ని అన్నారు. ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసిన వ్య‌క్తిని...

నిప్పులు చెరుగుతున్న భానుడు.. మార్చి నుంచి మరింత మండే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి!-meteorologists say heatwaves will affect andhra pradesh in march ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆల్కహాల్ వద్దు..వడదెబ్బ లక్షణాలు (తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం) కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిల్ తీసుకెళ్లాలి. ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలకు దూరంగా...

‍యథేచ్ఛగా అగ్రిగోల్డ్‌ ఆస్తుల దోపిడీ, చోద్యం చూస్తున్న పోలీసులు, రూ.3500కోట్ల విలువైన కలప అన్యాక్రాంతం-today andhra pradesh news latest updates february 27 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ News Live: Agrigold Assets: ‍యథేచ్ఛగా అగ్రిగోల్డ్‌ ఆస్తుల దోపిడీ, చోద్యం చూస్తున్న పోలీసులు, రూ.3500కోట్ల విలువైన కలప అన్యాక్రాంతం

Agrigold Assets: ‍యథేచ్ఛగా అగ్రిగోల్డ్‌ ఆస్తుల దోపిడీ, చోద్యం చూస్తున్న పోలీసులు, రూ.3500కోట్ల విలువైన కలప అన్యాక్రాంతం

Agrigold Assets: ‍ అగ్రిగోల్డ్ ఆస్తుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా  కోట్లాది రుపాయల విలువ చేసే కలపను ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు.  ఆస్తులను కాపాడటంలో ఏపీ...

Posani Krishna Murali : హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళి అరెస్ట్‌

పోసాని కృష్ణమురళిపై పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా ఉన్న పోసానీ… ఇటీవలనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో ఆయన… చంద్రబాబు, పవన్...

AIIMS Recruitment 2025 : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), మంగళ‌గిరిలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయ‌నున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌, రీసెర్చ్ అసిస్టెంట్‌...

AP Employees : సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్, పెట్టుబడి ఎంపిక ఆప్షన్లు..! ఓపీఎస్ అమలు అంతేనా..?

పెన్ష‌న్ ఫండ్‌, పెట్టుబ‌డి న‌మూనాల ఎంపిక విషయంలో సీపీఎస్‌ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ  రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ఇందుకు అనుగుణంగా ఉత్త‌ర్వులను జారీ చేసింది. అయితే మరోవైపు ఉద్యోగ‌, ఉపాధ్యాయులు ఓల్డ్...

East Godavari Tragedy : శివరాత్రి వేళ తీవ్ర విషాదం

తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా.. గోదావరిలో దిగిన ఐదుగురు యువకులు గల్లంతు కాగా.. ప్రాణాలు కోల్పోయారు.  తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి....

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img