Coastal Andhra : సాధారణంగా సముద్రం నీలి రంగులో ఉంటుంది. తీరంలో ఇసుక కారణంగా కొన్నిసార్లు నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ.. ఈ మధ్య ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సముద్ర తీరం కనిపించింది....
Germany Jobs: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపాదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్,...
సీఐడీ కేసు..అటు పోసానిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదుచేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్మీట్లో పోసాని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా,...
వయో పరిమితి15-24 మధ్య వయసున్న క్రీడాకారులకు 2025-26 సంవత్సరానికి ఎఫ్సీఐ ఈ స్టైఫండ్ను అందిస్తోంది. 15-18 ఏళ్ల క్రీడాకారులకు జాతీయ స్థాయి క్రీడల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో ఆడినవారు, రాష్ట్ర స్థాయి...
ముమ్మడివరం పోలీసుల దర్యాప్తు…ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ మాట్లాడుతూ తమకు బాలిక పిన్ని నుంచి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేశామని అన్నారు. దర్యాప్తు ప్రారంభించామని, ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్టు చేసిన వ్యక్తిని...
ఆల్కహాల్ వద్దు..వడదెబ్బ లక్షణాలు (తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం) కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిల్ తీసుకెళ్లాలి. ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలకు దూరంగా...
Agrigold Assets: అగ్రిగోల్డ్ ఆస్తుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రుపాయల విలువ చేసే కలపను ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు. ఆస్తులను కాపాడటంలో ఏపీ...
పోసాని కృష్ణమురళిపై పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా ఉన్న పోసానీ… ఇటీవలనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో ఆయన… చంద్రబాబు, పవన్...
ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్...
పెన్షన్ ఫండ్, పెట్టుబడి నమూనాల ఎంపిక విషయంలో సీపీఎస్ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓల్డ్...
తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా.. గోదావరిలో దిగిన ఐదుగురు యువకులు గల్లంతు కాగా.. ప్రాణాలు కోల్పోయారు. తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి....