ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్...
పెన్షన్ ఫండ్, పెట్టుబడి నమూనాల ఎంపిక విషయంలో సీపీఎస్ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓల్డ్...
తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా.. గోదావరిలో దిగిన ఐదుగురు యువకులు గల్లంతు కాగా.. ప్రాణాలు కోల్పోయారు. తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి....
Krishna Crime: వివాహితను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు, ఆమె కాదనడంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా, అడ్డొచ్చిన యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు....
AP DSC 2024 Update: ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చుతాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు....
TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్...
ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమాను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం సీఎం చంద్రబాబు తెలిపారు. మెగాడీఎస్సీతో 16,347 టీచర్...
ఈ శిక్షణ కార్యక్రమాలు ట్రెండ్జ్ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించుకోవటానికి అవసరమైన అవగాహన, ప్రాజెక్టు ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్పై అవగాహన కల్పిస్తామని అన్నారు....
పల్నాడు జిల్లా రొంపిచర్లలో దారుణం జరిగింది. బాలికను మోసం చేసిన వివాహితుడు.. ఆమెపైనే ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచర్లకు చెందిన బత్తుల నాగరాజు (31)కు భార్య, ఇద్దరు పిల్లలు...
Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలున్నా...15 ఏళ్లు కలిసే ఉంటామని, వైసీపీ అధికారం దక్కనీయమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుకు గవర్నర్...
2014-19 మధ్య ప్రతి జిల్లాకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. రెండుసార్లు డీఎస్సీ ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఇవన్నీ...