Vijayawada Traffic Diversions : దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా నేపథ్యంలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. అక్టోబర్ 13 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్-2024 కింద కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (LMV/HMV), మెకానిక్ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి(EWS) చెందిన విద్యార్థులకు స్కాలర్ ఫిష్ అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్...
సత్యసాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సత్యసాయి జిల్లాలో 14 పోస్టులు ఉండగా,...
Kadapa Crime : కడప జిల్లా విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆమె ఈ దారుణానికి పాల్పడింది. భర్త అక్రమ సంబంధాన్ని...
నాలుగు పట్టణాల్లో కేంద్రాలుమొదటి విడతలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఈ నగరాలకు 5 లేదా 10 కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం...
2029కి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంమహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం నేర్పించారని, బానిసత్వం వద్దు స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్...
TTD Latest News: ఈ అక్టోబర్ మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది. ఈనెల 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు...
Pawan Daughters: తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. టీటీడీ నిబంధనల మేరకు తన కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్ ఇప్పించారు. పవన్తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు...
Police Selection lists: ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన ఎస్సై సెలక్షన్స్ జాబితా విడుదలైంది. సివిల్, ఏపీఎస్సీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర స్థాయి పోలీస్...
Eluru Suicide: ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి స్థలాన్ని ఆక్రమించు కుంటున్నారని మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాలిపోయి ఉన్న మహిళను చికిత్స కోసం...
TTD Brahmotsvam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఒక్కరోజులోనే స్వామి వారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు రద్దు...