HomeAndhra Pradesh

Andhra Pradesh

కుంకీ ఏనుగులు ఎక్కడ? కర్ణాటకతో ఒప్పందానికి ఐదు నెలలు…ఏపీలో ఆగని ఏనుగుల దాడులు..-elephant attacks continue in andhra pradesh where is kumki elephants ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు, ఊళ్లపై ఏనుగుల మందలు తరచుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరుగుతోంది. గ్రామస్తులు కొన్ని సార్లు ఏనుగులు అదలించి, శబ్దాలు...

AP Pension Verification : పెన్ష‌న్ల‌ వెరిఫికేష‌న్‌కు మార్చి 15 డెడ్‌లైన్‌.. ఆ త‌రువాతే అర్హుల జాబితా ప్ర‌క‌ట‌న‌!

AP Pension Verification : ప్ర‌భుత్వం పెన్ష‌న్ల వెరిఫికేష‌న్‌ను వేగ‌వంతం చేసింది. వెరిఫికేష‌న్ పూర్తికి డెడ్‌లైన్ కూడా ప్ర‌క‌టించింది. మార్చి 15వ తేదీన పెన్ష‌న్ల వెరిఫికేష‌న్‌కు తుది గ‌డువు నిర్ణ‌యించింది. ఆ త‌రువాత...

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం, ఐదుగురు భక్తుల మృతి, గుండాలకోనలో విషాదం…-elephant attack in annamayya district death of five devotees tragedy in gundalakona ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ...

ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…-today andhra pradesh news latest updates february 25 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Ap Sachivalyam: ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...

ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…-15498 additional staff in andhra pradesh village and ward secretariats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సచివాలయాల్లో ఉద్యోగులు ఇలా…ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అదనంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో డిజిటల్ అసిస్టెంట్లు 173, వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు 414, గ్రామ మహిళా పోలీసులు 2107మంది, వీఆర్వోలు 2899, గ్రామ సర్వేయర్ అసిస్టెంట్లు...

Pedakakani Tragedy : పెదకాకానిలో తీవ్ర విషాదం, విద్యుత్ షాక్ తో నలుగురు మృతి

Pedakakani Tragedy : గుంటూరు జిల్లా పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. గోశాలలో సంపు శుభ్రం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కొట్టి నలుగురు కార్మికులు మృతి చెందారు.

ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా.. తెలుగుదేశం పార్టీ కూడా.. కారణం ఇదే!-gv reddy resigns from telugu desam party and ap fiber net chairman post...

మూడు నెలల కిందట..గతేడాది నవంబర్ 16వ తేదీన ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ కనెక్షన్లను.. వచ్చే రెండేళ్లలో 50 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకుంటామని...

YS Sharmila : 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చింది 11 నిమిషాలు ఉండటానికా?- వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila : గవర్నర్ ప్రసంగంలో పసలేదని, సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు...

AP Adhaar Camps : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు- ఫిబ్రవరి 28 వరకు ఆరేళ్ల చిన్నారులకు ఆధార్ నమోదు

AP Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఆధార్ క్యాంప్ లు నిర్వహిస్తు్న్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేర్కొంది. ఈ క్యాంప్...

ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న పవన్ కళ్యాణ్‌, ప్రజలు ఇవ్వని అధికారాన్ని జగన్ కోరలేరన్న పవన్-pawan kalyan says ysrcp will not get opposition status in five years...

ఐదేళ్లలలో ప్రతిపక్ష హోదా రాదు…వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలన్నారు. వైసీపీ వ్యవహార శైలి సమంజసంగా లేదని, సభలోకి రాగానే గొడవ పెట్టుకోవాలనుకోవడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేలతో కలిసి సభకు హాజరైన జగన్, సభలో వైసీపీ ఆందోళన-ap assembly sessions begin jagan attends the meeting along with mlas ,ఆంధ్ర ప్రదేశ్...

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నజీర్ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం మొదలైన...

సూళ్లూరుపేటలో రోడ్డు ప్రమాదం, బోల్తా పడిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌ బస్సు-road accident in sullurpet morning star travels bus overturns ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Bus Accident: తిరుపతి జిల్లా సుళ్లూరు పేటలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడటంతో 17మంది గాయపడ్డారు. పాండిచ్చేరి నుంచి విజయవాడ వస్తున్న మార్నింగ్ స్టార్‌ ట్రావెల్స్‌ బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నారు....

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img