ఇరాన్ మద్ధతు ఉన్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు చీఫ్ గా వ్యవహరిస్తున్న హసన్ నస్రల్లా లెబనాన్ రాజధాని బీరుట్ పై తాము జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వార్తను...
లెబనాన్ రాజధాని బీరుట్ పై జరిపిన దాడిలో ఆ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీనిపై హెజ్బొల్లా ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, అది...
CBSE exams 2025 : తన పరిధిలోని అన్ని స్కూల్స్కి సీబీఎస్ఈ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జామ్ సెంటర్స్లో కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఉండాలని, వాటిని మానిటర్ చేస్తూ ఉండాలని...
నకిలీ పత్రాలతో భారత్లో అక్రమంగా ఉంటున్నందుకు.. బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా బార్డేని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె రాజ్ కుంద్రా ప్రొడక్షన్స్లోని పలు ప్రాజెక్టుల్లో పనిచేశారని పోలీసులు తెలిపారు.
రైతులకు భారీ హామీ..!ఝార్ఖండ్లో గత బీజేపీ ప్రభుత్వం రైతులకు ఐదెకరాల వరకు ఎకరాకు ఏటా రూ.5,000 ఇచ్చేదని, కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని...
సౌత్ చైనా సీ వల్ల..సౌత్ చైనా సీ పై ఆధిక్యత కోసం అమెరికా, చైనాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ప్రాదేశిక వివాదాలు, సైనిక ఉనికి కారణంగా దక్షిణ చైనా...
Siddaramaiah: ముడా స్థల కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతినివ్వడాన్ని కర్నాటక హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో, ముడా...