కఠిన చర్యలు తీసుకోవాలిఎన్నికల ఖర్చు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఆర్థిక పారదర్శకత పాటించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్, ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని...
మీరు కూడా హైవేపై ప్రయాణించి ఫాస్ట్ట్యాగ్ ఉపయోగిస్తుంటే తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 17 నుండి భారతదేశం అంతటా ఫాస్ట్ట్యాగ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది డిజిటల్ టోల్...
Punjab Vigilance Bureau Chief : పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర విజిలెన్స్ బ్యూర్ చీఫ్ డైరెక్టర్గా జి.నాగేశ్వరరావును నియమించింది. వరీందర్ కుమార్ను బాధ్యతల నుంచి తప్పించింది.
దిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.0గా నమోదవ్వగా.. చాలా చోట్ల ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
New Delhi Railway Station stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా...
కట్నం ఇవ్వలేదన్న కారణంతో ఓ మహిళకు, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు హెచ్ఐవీ సోకిన సిరంజిని ఇంజెక్ట్ చేశారు! నిందితులపై కేసు నమోదు చేయాలని యూపీ కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది.
New Delhi station stampede: న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సమయంలో ప్రజలు నరకం చూసినట్టు స్పష్టమవుతోంది. మొత్తం రెండు చోట్ల తొక్కిసలాట...