“ఏనుగులను దూరం, దూరంగానే పెట్టినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయితే ఏనుగుల విషయంలో అశ్రద్ధ వహించారా? రూల్స్ విమర్శించారా? దర్యాప్తు చేస్తున్నాను. దోషులుగా తేలితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే,” అని కీర్తి తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల సమస్య గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులు చట్టవిరుద్ధంగా...
Modi Trump meeting : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఇండియా సహా అనేక దేశాలపై ట్రంప్ టారీఫ్ పిడుగు వేసిన కొన్ని...