మాఘ పౌర్ణమి వేళ మహా కుంభమేళాకు వెళుతున్న యాత్రికులకు అలర్ట్! భారీ ట్రాఫిక్ నేపథ్యంలో యూపీ అధికారులు అదనపు చర్యలు చేపట్టారు. మహా కుంభమేళా ప్రాంగణాన్ని నో వెహికిల్ జోన్గా ప్రకటించారు.
రెస్టారెంట్లు, టేకవేలు, కాఫీ షాపులు, ఆహార, పానీయ- పొగాకు పరిశ్రమలపై కూడా గణనీయమైన చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తర ఇంగ్లాండ్ హంబర్సైడ్లోని ఒక భారతీయ రెస్టారెంట్ నుంచి ఏడుగురిని అరెస్టు...
“మరణించిన వ్యక్తి ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ, ఆయన సమాధి శాంతియుతంగా, ఆశీర్వాదాలతో నిండి ఉండాలని, దైవ కరుణ ఓదార్పు ఉండాలి,” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
ఈ ప్రదేశంలో రాయబార కార్యాలయం నిర్మించడంతో ఇక్కడి స్థానిక ప్రజలు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ ప్రదేశంలో చైనా రాయబార కార్యాలయం నిర్మిస్తే ఇక్కడ నిఘా పెరుగుతుందని, ఇది తమ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని...
రష్యాకు చెందిన ఎస్యూ-57 ఫెలోన్ , అమెరికాకు చెందిన ఎఫ్ -35 లైటనింగ్ II యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఐదో తర యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు...
Maha Kumbh Mela traffic jam : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులను 'ట్రాఫిక్ జామ్' భయపెడుతోంది! ఆదివారం రద్దీ కారణంగా మహా కుంభమేళాకు వెళ్లే రోడ్లలో దాదాపు 300 కి.మీ మేర...
మరో ఘటనలో దిల్లీకి చెందిన 28ఏళ్ల మహిళ.. యూపీ నైనిటాల్ జిల్లాలో జరిగిన తన పెళ్లి వేడుకల్లో, డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.