అరెస్టు చేసిన వారిని రషీద్ అలీ సిద్ధిఖీ (48), అతని భార్య అయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్ మహ్మద్ (73), రుబీనా (61)గా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం రాజాపుర గ్రామంలో...
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటపడ్డాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31...
ముడా కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి...
ముడా కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేయవచ్చని పీటీఐ తెలిపింది. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి,...
Australia working holiday visa : అక్టోబర్ 1 నుంచి భారత పౌరులకు ఏటా 1,000 వర్క్- హాలిడే వీసాలను ఆస్ట్రేలియా జారీ చేయనుంది. అర్హులైన వారు ఆస్ట్రేలియాలో 12 నెలల పాటు...
త్రిపురలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ తగాదాల కారణంగా ఓ 62 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి, సజీవంగా నిప్పంటించి చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది.. ఆ మహిళ సొంత కుమారులు,...
గాలింపు చర్యల్లో సుమారు 200 మంది పోలీసులు, 500 మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు. నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సైతం వారికి సాయం అందించింది. దుండగుడిని పట్టుకునేందుకు ఐదు రోజుల...
న్యూస్ 18 నివేదిక ప్రకారం.. నెలవారీ వేతనం రూ .30,000, అందులో మూల వేతనం రూ .18,000గా ఉన్న వారు ప్రస్తుతం రూ .9,000 డియర్నెస్ అలొవెన్స్ (డీఏ) పొందుతున్నారు. ఇది వారి...