వాష్ రూమ్ కు వెళ్లి..శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మిహాన్ ప్రాంతంలోని హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయంలోని వాష్ రూమ్ లోకి వెళ్లిన సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్...
అక్టోబర్ 6న పరీక్షఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్2024 ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష అక్టోబర్ 6, 2024న...
ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణ లెబనాన్ లోనిహెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా, హెజ్బొల్లా,ఇజ్రాయెల్ (israel) ఘర్షణ కారణంగా లెబనాన్ లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 2,50,000 మంది ప్రజలు తమ...
ఇవి సిద్ధంగా ఉంచుకోండి..ఓడీఎల్/ఆన్లైన్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు స్కాన్ చేసిన ఫొటో, స్కాన్ చేసిన సంతకం, సంబంధిత విద్యార్హతల స్కాన్ కాపీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ స్కాన్...
Bhagwant Singh Mann: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రమాదకరమైన ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఈ ప్రాణాంతక బాక్టీరియల్...
తల్లి, భార్య, కుమారుడుకారులో ఇద్దరు ఉన్నారని, వారు సంఘటన అనంతరం పారిపోయారని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు...
కేంద్ర కమిటీ సమావేశాలురెండు రోజుల పాటు జరిగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ (హెచ్కేసీ)లో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ తాత్కాలిక ప్రధాన...
Road accident: మధ్యప్రదేశ్ లోని మైహార్ జిల్లాలోని 30వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి హైవా ట్రక్కును బస్సు ఢీకొనడంతో 9 మంది మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు....
'వికాస్ భీ, విరాసత్ భీ'114వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ (narendra modi) దేశాభివృద్ధి, దేశ వారసత్వ పరిరక్షణ అంశాలను ఎంచుకున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయం...
kolkata trams : చూడాలని ఉంది సినిమాలో ట్రామ్లను చూశారా? ఖుషీ సినిమాలో ట్రామ్లను చూశారా? అయితే వాటిని ఇక సినిమాల్లోనే చూడాలి! కోల్కతాలో 150ఏళ్ల చరిత్ర కలిగిన, ఐకానిక్ ట్రామ్ సేవలను...
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో సెప్టెంబర్ 29న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని...