Siricilla Collector: సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు..వరుస ఘటనలపై సీరియస్తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు,...
Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలో సొంత ఇంటికి కన్నం వేశారు కొడుకు కోడలు. సుపారీ ఇచ్చి భారీ చోరీకి పాల్పడ్డారు. కొడుకు కోడలు తో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి 70...
Nirmal News : నిర్మల్ పట్టణానికి చెందిన లక్కాకుల ఆదిత్య హిమాలయ పర్వతాలలోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. 15 రాష్ట్రాలకు చెందిన 300 మందితో కూడిన బృందం హిమాలయ...
Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. రోజు తాగొచ్చి ఇంట్లో గొడవపడుతున్నాడని తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
బాల్కనీ నుంచి పడిపోయి..అయితే, తెలంగాణాకు చెందిన ఆ విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఐఐటీ పాట్నా రిజిస్ట్రార్ సంజయ్ కుమార్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు....
TG AP MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలో ఉన్న...
నీరో చక్రవర్తిలా..'సీఎం రేవంత్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్పై కోపంతో కాంగ్రెస్ కరవు తీసుకొచ్చింది. రేవంత్కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు.. కానీ ఇప్పటి...
మార్చి 5 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది పరీక్షలు...
Delhi Liquor policy: దిల్లీ లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి రూ. 2వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజాగా కాగ్ నివేదిక పేర్కొంది. ఈ రిపోర్టును బీజేపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
కంపెనీలకు ఆహ్వానం..'బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి...
Medak Accident: మహా కుంభ మేళాలో పాల్గొని, పవిత్ర గంగ లో స్నానం చేసి, చేసిన పాపాలు పోగొట్టు కుందామని వెళితే, ప్రాణాలే పోగొట్టుకున్న సంఘటన వారణాసిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా నీటిపారుదల...