HomeTelangana

Telangana

TG MLC Elections : మూడు స్థానాల్లో పోటీచేసే ధైర్యం లేదు.. రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుంది : కిషన్ రెడ్డి

TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం కామెంట్స్‌పై తాజాగా...

Telangana Tourism : మహాశివరాత్రి స్పెషల్.. ప్రముఖ శివాలయాలకు టూర్ ప్యాకేజీ.. ఈ అవకాశం మళ్లీ రాదు!

స్పెషల్ బస్సులు..ప్రముఖ శైవ క్షేత్రాలు కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్​ పరిధిలోని వివిధ డిపోల నుంచి దాదాపు 255...

Sangareddy Collector: అత్యాచార బాధితురాలికి కలెక్టర్ భరోసా..ఆర్థిక సాయం, న్యాయం చేస్తామని హామీ

Sangareddy Collector: సంగారెడ్డి జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలికి ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందిస్తామిన హామీ...

Warangal Special Bus: మహా శివరాత్రికి వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు

Warangal Special Bus:మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మహా శివరాత్రి సందర్భంగా హనుమకొండ నుంచి స్పెషల్​ బస్సులు నడిపించేందుకు సిద్ధమవుతోంది.

బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి-today telangana news latest updates february 25 2025 ,తెలంగాణ న్యూస్

CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డితెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...

CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైఖరి,  బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్‌ను...

TG Ecet 2025: తెలంగాణ ఈసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. మే 12న ప్రవేశ పరీక్ష.. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణ

రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర విభాగాల అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. తెలంగాణలో ఈసెట్‌ ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జీవోలకు అనుగుణంగా చేపడతారని కన్వీనర్‌ పేర్కొన్నారు.

CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం-కేసీఆర్, కేటీఆర్ ఎవరికి ఓటేస్తారు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి... బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు....

Jayashankar Bhupalpally Crime : బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య, గోనె సంచిలో కుక్కి బావిలో పడేసిన దుండగులు

Jayashankar Bhupalpally Crime : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలిని అతిదారుణంగా హత్య చేశారు. ఒంటిమీద బంగారం చోరీ చేసి వృద్ధురాలి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, బావిలో పడేశారు.

Mirchi Rates : ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి- ధర పడిపోతుండటంతో రైతుల్లో దిగులు

వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 వేల బస్తాలతో రైతులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రాగా, యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. కాగా ఓ వైపు మార్కెట్ యార్డుకు పెద్ద...

Warangal Doctor Attack : వరంగల్ వైద్యుడి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు- భార్య, ప్రియుడు కలిసి మర్డర్ స్కెచ్

Warangal Doctor Attack : ఇటీవల వరంగల్ లో డా.సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిసింది. సుమంత్...

Mlc Election Polling : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్-48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు,...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img