BJP MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటివద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం సృష్టించింది. వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరి ఫోన్లు చెక్...
ఔటర్ మీదుగా ప్రయాణించే రెండు ఈ బస్సు సర్వీసులు రాంచంద్రాపురం, బీహెచ్ఎల్, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్డు , హౌసింగ్ బోర్డు మీదుగా జేఎన్టీయూ, రైతుబజార్, మలేషియన్ టౌన్షిప్...
ఇద్దరు భార్యల మధ్య మాటమాట పెరగడంతో మొదటి భార్య బాలవ్వ ఆమె కొడుకు బంధువులు ఆగ్రహావేశాలతో మల్లయ్య, అతని రెండో భార్య పద్మ పై దాడి కి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో...
రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిం చింది. ఫలితాలు వీలైనంత త్వరగా విడుదల చేస్తామని...
ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది…మల్లిక్ తేజకు వివాహం అయింది. భార్య ఉంది. యూ ట్యూబ్ ఫేమ్ గా సుపరిచితులైన యువతి, మల్లిక్ తేజ పలు సాంగ్ లు పాడి వీడియో అల్బమ్ చేసి...
Rape Case: యూ ట్యూబ్ ఫేమ్ మల్లిక్ తేజ్పై రేప్ కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులుతెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...
Jagityal Fake Notes:జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోటు కలకలం సృష్టిస్తున్నాయి. చిరు వ్యాపారులు అమాయక ప్రజలే లక్ష్యంగా కేటుగాళ్లు నకిలీ నోట్లు చలామని చేస్తున్నారు. అసలు నకిలీ తేడా తెలియని అమాయకులు...
Hyderabad : ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పుడు అపశ్రుతి జరిగింది. ఓ హోంగార్డుకు గాయాలయ్యాయి. అతను చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ...
Karimnagar : తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులను మహిళలకే అప్పగించాలని చూస్తుందా? మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నాలు...
TG Revenue Department : తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని...
ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని కొమురవెల్లి మండల పరిధిలో జరిగింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యుల… నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా...
Hyderabad : హైదరాబాద్ వాసులను కూల్చివేతల భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ వేయడంతో.. భయంతో...