SCR Maha Kumbh Mela Trains : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు 17 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు...
మహిళలకు ఏడాది రెండు చీరలురాష్ట్రంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సమాఖ్యలను పటిష్ఠం చేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శలు చేశారు....
సంగారెడ్డి పట్టణ సమీపంలో దారుణం వెలుగు చూసింది. చాక్లెట్ కొనిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బాలిక అరుపులతో నిందితులను పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు...
ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో తీసుకువచ్చిన తాజా మార్పులతో చాలా మంది భూయాజమానులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది. అయితే ఈ స్కీమ్...
Siddipet Boy: స్కూలుకి వెళ్ళేటప్పుడో,అమ్మ నాన్నలతో బయటికి వెళ్ళినప్పుడో కాస్త దూరం నడవమంటేనే “నా వల్ల కాదు బాబోయ్” అనేస్తారు పిల్లలు..సిద్ధిపేటకు చెందిన బాలుడు మాత్రం పెద్ద పెద్ద పర్వతాలను అలవోకగా ఎక్కేస్తున్నాడు.
అదుపులోనే ఉంది..తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు అధికారిక ప్రకటన రాలేదు. మన పక్కనున్న ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏపీలోనూ బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని.....
Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి జెసిబి సహాయంతో తవ్వకాలు...
లక్షణాలు ఇలా..డయాబెటిస్ ఉన్న పిల్లలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ధమనులలో ఫలకం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. పిల్లలకు గుండెపోటు చాలా అరుదు. కానీ ఇది...
కాగా రాజ లింగమూర్తి హత్య విషయమై ఆయన భార్య సరళ స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి టౌన్ లోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న భూమి విషయంలో రేణికుంట్ల...
Taj Banjara Seize: హైదరాబాద్లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించక పోవడం, నోటీసులకు స్పందించక పోవడంతో తాజ్ బంజారా హోటల్ను సీజ్...
Medak Dumping Yard: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోన్న డంపింగ్ యార్డ్ను రద్దు చేయడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరాలోచించాలని, ప్రజా ఉద్యమాలను నిర్బందాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని...