లక్షణాలు ఇలా..డయాబెటిస్ ఉన్న పిల్లలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ధమనులలో ఫలకం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. పిల్లలకు గుండెపోటు చాలా అరుదు. కానీ ఇది...
కాగా రాజ లింగమూర్తి హత్య విషయమై ఆయన భార్య సరళ స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి టౌన్ లోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న భూమి విషయంలో రేణికుంట్ల...
Taj Banjara Seize: హైదరాబాద్లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించక పోవడం, నోటీసులకు స్పందించక పోవడంతో తాజ్ బంజారా హోటల్ను సీజ్...
Medak Dumping Yard: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోన్న డంపింగ్ యార్డ్ను రద్దు చేయడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరాలోచించాలని, ప్రజా ఉద్యమాలను నిర్బందాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని...
సీఎంను కలిసేందుకు సెక్రటేరియట్కు వెళ్లినా, ఆయన ఇంటికి వెళ్ళినా కలవడం లేదని, 5సార్లు ఎమ్మెల్యేను, కనీసం టైం ఇవ్వరా అని నరసయ్య నిలదీశారు. మమ్మల్ని కాకపోతే ఎవర్ని కలుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం...
Farmers Protest: కరీంనగర్ మిల్క్ డెయిరీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన పాల శీతలికరణ కేంద్రం సీజ్ వివాదాస్పదంగా మారింది. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కు ఇండస్ట్రియల్ అనుమతి,...
ఫార్మా కంపెనీలో విలువైన కెమికల్ ను చోరీ చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 4 కోట్లకుపైగా విలువ చేసే పల్లాడియం కార్బన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు...
హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని పరికి చెరువులో వెలసిన ఆక్రమణలను తొలిగించింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చివేసింది.
తెలుగు రాష్ట్రాల్లో..మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొందరు కేటుగాళ్లు నకిలీ కరెన్సీతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీలో ఏలూరు,...
భారీగా దరఖాస్తులు…. సర్కార్ కీలక నిర్ణయం2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు....
TG AP Water War : ఏపీ నీటి వాడకాన్ని వెంటనే బంద్ చేయించాలని.. మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పంటలు కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి...