PM Kisan Status Check : పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదలయ్యాయి. మాహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. రైతులకు నగదు క్రెడిట్...
Legitimacy for Hydra : హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ...
ఎర్రం రవీందర్, చిదురాల శ్రీనివాస్ కు సంబంధించిన గోదాంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభుత్వ నిషేధిత పొగాకు ప్రొడక్ట్స్ను గుర్తించారు. కొంతకాలంగా వీళ్లు గుట్కా దందా చేస్తున్నట్లుగా గుర్తించి,...
BRS vs Congress : రైతు రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. రుణమాఫీ కోసం రాహుల్ గాంధీ ఇంటి ఎదుట దీక్ష చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు. ఆయన...
కొడవటంచ గ్రామానికి చెందిన గిరుగుల పాణి వ్యవసాయ కూలిగా పని చేస్తూ భార్య, కొడుకు, కూతురును పోషించేవాడు. సొంతంగా భూమి లేకపోవడంతో గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇంతవరకు...
TG Lab Technician Recruitment 2024 : తెలంగాణలోని వైద్యారోగ్యశాఖ నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా గత నెలలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది....
రెవెన్యూ రికార్డుల్లోని సాగుదారుల కాలం (ఖాస్తు కాలం)ను తొలగించారు. దీని వల్ల వాస్తవ సాగుదారులకు నష్టం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో సాదాబైనామాలపై కొనుగోలు చేసినవారు, కౌలుకు చేసేవారు, భూములు తాకట్టు పెట్టుకున్నవారు...
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు సురేశ్ (55), హేమలత(50).. వారి...
Hyderabad : జీహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి.. హైదరాబాద్ను మొత్తం 4 కార్పేషన్లుగా విభజిస్తామని చెప్పారు....
ముఖ్య వివరాలు:డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషయాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీతో...
ఏపీకి చెందిన బీటెక్ యువకులు......!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన చిలుకురి అరవింద్, తోట జగత్, పెద్దపేటకు చెందిన బందెల శుభనంద్, కృష్ణాజిల్లా నారాయణరావు నగర్ కు చెందిన పోలిశెట్టి...
శుక్రవారం కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని,...