Yadagirigutta Temple : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మార్చి1 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎన్నో...
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో లబ్ధిదారులకు వీలైనంత ఎక్కువ మేలు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రిని తక్కువ...
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, అసోసియేషన్ వైస్-ప్రెసిడెంట్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు గారితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు,...
Sangareddy Crime: సంగారెడ్డిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. టీనేజీ బాలికతో వివాహితుడి ప్రేమ వ్యవహారం హత్యకు దారి తీసింది. తన కుమార్తెతో సాన్నిహిత్యం పెంచుకోడాన్ని తట్టుకోలేక పోయిన బాలిక తండ్రి, యువకుడిని...
Medchal Murder: మేడ్చల్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. కుటుంబ వివాదాలతో సొంత అన్నను తమ్ముళ్లు నడి రోడ్డుపై పొడిచి చంపారు. ఈ హత్యను ఎవరు అడ్డుకునే ప్రయత్నం...
Bandi Sanjay: రాహుల్ గాంధీ కులం మతం జాతి లేని వ్యక్తి, మరోసారి బండి సంజయ్ వివాదాస్పద కామెంట్తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్...
Bandi Sanjay: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ...
మరో ఘటనలో కారు బీభత్సంపాలకుర్తి మండల కేంద్రంలో లారీ అదుపు తప్పి ప్రమాదం జరగగా.. జనగామ జిల్లా కేంద్రంలో మరో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం జనగామ జిల్లా కేంద్రంలోని సూర్యాపేట...
Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శలు చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ...
కారు అమ్మినా తీరని అప్పులుఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ దేవేందర్ రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తన వద్ద ఉన్న కారును అమ్మేశాడని, అయినా అప్పులు తీరక...
Hyderabad Water Cut: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 నుంచి 18వ...
Medchal Murder : మేడ్చల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్గా తెలుస్తోంది.