Hyderabad Water Cut: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 నుంచి 18వ...
Medchal Murder : మేడ్చల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్గా తెలుస్తోంది.
Jagtial News : జగిత్యాల జిల్లాలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితం మహిళ మృతి చెందగా, చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఇద్దరు చిన్నారులు...
మోదీ చరిత్ర ఏంటీ..ప్రధాని నరేంద్ర మోదీ.. 1950 సెప్టెంబరు 17న గుజరాత్లోని వాద్ నగర్ ప్రాంతంలో జన్మించారు. మోద్ ఘాంచి అనే కులంలో మోదీ పుట్టారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోదీ పుట్టినప్పుడు...
కుసుమ్ ద్వారా లబ్ధి..సౌరశక్తి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది రైతులకు ఆర్థికంగా, పర్యావరణపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, వాటర్ యూజర్...
చక్రధర్ ఫిర్యాదుతో..మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఆధారాలు...
Sangareddy Crime : ఆ దంపతులు సేవాలాల్ దర్శనానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి అయ్యింది. ఓ విద్యా పీఠంలో తలదాచుకున్నారు. కానీ.. అక్కడే ఆ కామాంధుడు ఉంటాడని ఊహించలేదు. కళ్లముందే...
కాంగ్రెస్ హయాంలోనే..'1994లో గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పటి కాంగ్రెస్ సీఎం ఛబీల్దాస్ మెహతా హయాంలోనే మోదీకి సంబంధించిన కులాన్ని బీసీలోకి చేర్చారు. 1970 తర్వాతే అనంత్రామన్ కమిషన్ బీసీ కులాలను వెలుగులోకి...
కులగణన సర్వే గణాంకాలుకులగణన సర్వేకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేసినట్లు వెల్లడించింది. మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేసుకున్నాయని పేర్కొంది....
ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ తనిఖీముందుగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.హోం పేజీలో కనిపించే మోర్ పై నొక్కి అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేయాలి.ఇక్కడ దరఖాస్తుదారుడి మొబైల్ నెంబర్...
Traffic Diversions : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం జాతీయ...