కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రజలు మీసేవ కేంద్రాలకు కూకట్టారు. ప్రభుత్వం ఎలాంటి గడువు విధించకపోయినా.. మీసేవ కేంద్రాలకు పరుగులు...
కులగణన లెక్కలు తేలుతున్న నేపథ్యంలో…. నిజంగానే రెండో డిప్యూటీ సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటారా..? లేక ప్రస్తుతం ఉన్న మాదిరిగానే కొనసాగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి...
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కర్నాటకలో పర్యటిస్తున్నారు. మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పే ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు...
గతంలోనే సంస్థ ప్రతినిధుల అరెస్టు....బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ ప్రయివేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ప్రధాన నిందితుడు హన్మకొండకు కు చెందిన పేరాల...
TG Local Body Elections 2025 : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! 10 ముఖ్యమైన విషయాలుతెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి బ్రేకులు పడినట్లు అయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని అంతా భావించారు. ఈ ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల...
కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా కిసాన్...
రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం కలకలం రేగింది. కోర్టు హాల్ లోనే న్యాయమూర్తిపై నిందితుడు చెప్పు విసిరాడు. పోలీసులు, న్యాయవాదులు ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి...
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ చేశారు....
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో మాట్లాడిన ఆమె… తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని… ఇంతకింత...