కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా కిసాన్...
రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం కలకలం రేగింది. కోర్టు హాల్ లోనే న్యాయమూర్తిపై నిందితుడు చెప్పు విసిరాడు. పోలీసులు, న్యాయవాదులు ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి...
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ చేశారు....
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో మాట్లాడిన ఆమె… తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని… ఇంతకింత...
Hyderabad : ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించిన నూతన భవనాన్ని హైదరాబాద్లో నిర్మించారు. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు...
వారాంతాల్లో..హైదరాబాద్ నగర శివార్లలో చాలామంది వీఐపీలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీటిల్లో వారాంతాల్లో పార్టీలు జరుగుతుంటాయి. కొందరు ఫ్యామిలీ పార్టీలు చేసుకుంటే.. మరికొందరు ఇలా జూదంతో రెచ్చిపోతున్నారు. తొందరగ డబ్బులు సంపాదించడానికి నిర్వాహకులు...
ఎమ్మెల్యే ఫిర్యాదుతో..సత్యం ఫిర్యాదుతో.. 339/2024, భారతీయ న్యాయ సంహిత 308, 351(3), (4) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తి గురించి...
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారు దిగి, కాంగ్రెస్లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కవిత కసరత్తు మొదలుపెట్టారు. కాలం కలిసి వస్తే కవిత అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది....
Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ!12:51 AM ISTFeb 13, 2025 06:21 AM తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా...
ఇవీ ప్రత్యేకతలు..ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఇకడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించవచ్చు. 24 లిఫ్ట్లను ఏర్పాటు...
తెలంగాణలో మరోసారి కుల గణన జరగనుంది. సర్వేలో పాల్గొనని వారికోసం ఫిబ్రవరి 16 నుంచి మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28లోపు వివరాలు ఇవ్వొచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం ఉదయం సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను అలంకరించి, పూజలు...