ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. సోమవారం నుంచి మీసేవ పోర్టల్లో దరఖాస్తులను స్వీకరిస్తు న్నారు. రేషన్ కార్డులలో పేర్ల నమోదు, కొత్త...
మూడో విడతలో సోమవారం రెండు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా చెల్లించారు. మొత్తం 13, 23, 615మంది రైతులకు చెందిన 18, 19, 919.24 ఎకరాలకు రూ. 10,91, 95,15,390 కోట్లను...
Siddipet Crime: మూడు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడిని అక్క, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంపిన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. ఈ నెల 7న సిద్దిపేట...
Ponnam Prabhakar: కరీంనగర్ లో వేంకటేశ్వర స్వామి శోభాయాత్ర... కోలాటం ఆడిన రవాణా శాఖ మంత్రి పొన్నంతెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్,...
Ponnam Prabhakar: కరీంనగర్ లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. వారం రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో నేత్రపర్వంగా శోభ...
ఏపీలో కూడా మద్యం ధరలు పెంపుఏపీలో కూడా మద్యం ధరలు 15 శాతం మేరు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 శాతం మేర మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్...
Mlc Election Nominations : ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి...
CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక...
రంగరాజన్ పై అమానుష దాడి బాధాకరం - కిషన్ రెడ్డి"అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను వదిలి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ,...
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చాలాచోట్ల మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే....