Warangal Ghost attack : రోజురోజుకూ శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో చాలామందిపై మూఢ నమ్మకాల ప్రభావం పెరుగుతోంది. మంత్రాలు, దెయ్యాలు అంటూ గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు....
BRS KTR At Chilukur: చిలుకూరు బాలజీ ఆలయంలో అర్చకుడిపై దాడి ఘటన రాజకీయం రేపుతోంది. ఈ నెల 7వ తేదీ చిలుకూరు ఆలయంలో రంగరాజన్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ...
Chilkur temple : చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీమంత్రి కేటీఆర్ అర్చకులు రంగరాజన్ను...
అధికారులు చుట్టూ తిరుగుతున్న రైతులు…ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం...
స్టీలు, సిమెంటు, ఇతర సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకే అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, ఏఈఈలు పర్యటించి.. ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడికి జమ...
హైదరాబాద్ మీర్పేటలో మహిళ హత్య ఘటన సంచలనం సృష్టించింది. భార్యను మర్డర్ చేసి.. డెడ్ బాడీని ముక్కలుగా చేసి మాయం చేశాడు భర్త. ఈ కేసులో నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి...
TG Localbody Elections: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమయ్యింది. ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఎలా తగ్గించాలి..సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పిన్లను ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింక్లు, మెసేజ్లను తెరవకూడదు....
Choutuppal Murder: స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్లో ఘోరంతెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు,...
చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సైదులుకు భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి మూడో కుమారుడు భానుప్రసాద్(14) చౌటుప్పల్లోని ప్రైవేట్...
Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దుండగులు దాడి చేశారు. ప్రైవేట్ ఆర్మీగా చెప్పుకుంటున్న సభ్యులు కొందరు రంగరాజన్ ఇంటికి వెళ్లి...తమతో చేరాలని...
ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరైన బండి.. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయని...