రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ...
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ అజీజ్నగర్లోని తన ఫామ్హౌస్లో ఏదైనా భూభాగం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్), బఫర్లో ఉంటే కూల్చివేయాలని స్పష్టం...
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన నిందితులు.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనిపై మృతురాలి బంధువులు గట్టిగా పోరాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూ...
TG Staff Nurse Notification Updates : తెలంగాణ సర్కార్ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష తేదీకి సంబంధించి అధికారులు కీలక...
Siddipet Boy Death: సంపుపై మూత పెట్టకపోవడంతో మూడేళ్ల బాలుడు అందులో పడి మృతి చెందిన ఘటన సిద్ధిపేటలో జరిగింది. కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బైకని వేణు, రేణుక దంపతులకు...
PonnamPrabhakar: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ప్రామాణికంగా, బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా రూపొందించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో...
తెలంగాణలో పెద్ద పండగలు సద్దుల బతుకమ్మ, దసరా. ఈ పండగలను పల్లెల్లో ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ ఆఖరి రోజు ఆడపడుచులు అందరూ తమతమ గ్రామం సమీపంలోని చెరువు కట్టకు వెళ్లి.. బతుకమ్మను గంగమ్మ...
Janagama Gangrape: జనగామలో ఇద్దరు బాలికలు గ్యాంగ్రేప్కు గురయ్యారు. ఆశ్రయ గృహం నుంచి పరారైన బాలికలపై కన్నేసిన యువకులు వారిపై అకృత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి పోక్సో...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు,గేట్లకు పోస్టర్లు వెలిశాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు టీజీపీఎస్సీ...
Secunderabad Goa Train: సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్ సర్వీసులు అక్టోబర్ 9 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 6న ప్రయోగాత్మకంగా గోవా ట్రైన్ ప్రారంభిస్తారు. వారంలో రెండు...
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా దర్శనమిచ్చిన అమ్మవార్లు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా...