Warangal : మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆమోదం తెలుపుతూ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఇష్యూపై కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ ఫైట్...
HYDRAA Precautions On Fire Accidents: ఎండాకాలం రావటంతో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎండాకాలం అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని కోరింది. ఈ మేరకు హైడ్రా పలు జాగ్రత్తలను సూచించింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంది. అటు గల్లంతైన వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా అక్కడి వచ్చారు. ప్రమాద స్థలం వరకు అధికారులు లోకో ట్రాక్ను సిద్ధం చేస్తున్నారు. ప్రమాదం...
Warangal : ఎంతో కష్టపడి చదివాడు. డాక్టర్ అయ్యాడు. ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అదే ఆయన చేసిన తప్పు అయ్యింది. ఆమె కారణంగానే అతను ప్రాణం కోల్పోవాల్సి...
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత...
మహాశివరాత్రి జాతర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినోద్ రెడ్డి…. మహాశివరాత్రి మూడు రోజులపాటు ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా ఒక కోటి 30 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు....
యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు - ముఖ్య వివరాలుఇవాళ మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేన ఆళ్వార్లకు తొలిపూజను జరుపుతారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.మార్చి 2వ తేదీన ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం ఉంటుంది.మార్చి 3 -...
Telangana Congress : జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్ పదవులపై కీలక ప్రకటన11:48 PM ISTMar 01, 2025 05:18 AM తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు,...
“పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. సుదీర్ఘకాలంగా పని చేసినవారికి కొంతమందికి అవకాశాలు రాలేదు. వారినికాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. రాబోయే రోజుల్లో...
హైదరాబాద్ లోని పుప్పాలగూడ పాషా కాలనీలోని రెండతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురిని స్థానికులు తాళ్ల సాయంతో...
జిల్లా కలెక్టర్ చెప్పిన తాజా వివరాలివే:ఎస్ ఎల్ బి సి టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ………..... టన్నెల్లో చిక్కుకున్న వారిని...