ఇప్పుడు నమ్ముతున్నారు..'రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబై,...
నిద్ర లేకుండా..'మంత్రులు నిద్ర కూడా పోకుండా ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ లోకి కొంచెం దూరం వెళితేనే మనకు భయం అవుతుంది. అలాంటిది లోపల చిక్కుకున్న ఆ 8 మంది...
నగరం చుట్టూ..హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలోని పొడవైన రింగ్ రోడ్లలో ఒకటి. ఇది 8 లేన్ల రహదారి. హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి...
Hyderabad Fraud: ఉపాధి కోసం ఏపీ నుంచి అడ్డా కూలీగా వచ్చిన ఓ వ్యక్తి కొద్ది కాలంలోనే చిట్టీల వ్యాపారిగా మారాడు. స్థానికుల నమ్మకం చూరగొన్నాడు. ఏళ్ల తరబడి చిట్టీలు నిర్వహిస్తూ చివరకు...
పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర...
Karimnagar Shivaratri: వైభవంగా లింగోద్భవం... వేములవాడ లో కన్నుల పండువలా మహా లింగార్చన…తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా...
చల్లగా చూడాలని....మంత్రి పొన్నంమహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో పలు శివాలయాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి శివుడికి అభిషేకం చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని...
ఈ నేపథ్యంలో అక్కడున్న హాస్టల్ సిబ్బంది డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలోంచి పరిశీలించగా.. రేష్మిత ఉరి వేసుకుని కనిపించింది. దీంతో కంగారు పడిపోయిన సిబ్బంది వెంటనే కాలేజీ అధికారులతో పాటు ఏనుమాముల...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… కీలక...
నిర్మల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జుప్తు చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కలెక్టర్, ఆర్డీవో జాప్యం...
AP Telangana Weather Updates : ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి వర్షాలు...