AP Telangana Weather Updates : ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి వర్షాలు...
MLC Elections in Telangana 2025: ఉత్తర తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 15 జిల్లాలలో మొత్తం 773 పోలింగ్ స్టేషన్లు ఉండనున్నాయి. కంట్రోల్ రూమ్...
కీలక అంశాలపై చర్చ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డిజీపీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో… రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై...
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్కు నెలకు రూ.45,000- రూ.60,000 మధ్య జీతం చెల్లిస్తారు. పని చేసిన అభవం ఉన్న వారికి మంచి జీతం అందుతుంది. ఇక సీనియర్ ఆర్టీసన్కు...
AP Mlc Elections: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ...
ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి...
Bhatti Vikaramarka: మహా శివరాత్రి సందర్భంగా కీసరగట్టులో జరిగిన శివరాత్రి వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్టు...
ఈ నెల 25న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని వివిధ శాఖలు, వర్సిటీ అధికారులతో కూడిన సెట్ కమిటీ షెడ్యూల్ నిర్ణయించింది. దీనిప్రకారం ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ జారీ అయింది. రెండు నెలలుగా...
Nirmal ACB Trap: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం రాత్రి ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా ఎక్సెజ్ మహిళా ఎస్సై,...
Compulsory Telugu: తెలంగాణలో మాతృభాషలో బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అన్ని రకాల పాఠశాలల్లో తెలుగులో విద్యాబోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర...
Vemulawada Rajanna: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివన్నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి మూడు నుంచి నాలుగు...